తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ నటుడు శరత్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌళిలోని ఏఐజి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అతిధిగా రజనీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగుడుతూ.. ప్రశంసల వర్షం కురిపించారు. వెంటనే వైసీపీ మంత్రులు, నాయకులు రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు
సూపర్ స్టార్ రజనీకాంత్ వరస షాకులు తగులుతున్నాయి. మొన్న పెద్ద కూతురి ఇంట్లో భారీ దొంగతనం జరగ్గా.. తాజాగా చిన్న కుమార్తె ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంతకీ ఏం జరుగుతోంది?
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కోట్ల మంది అభిమానులను అలరించిన నటుడు కన్నుమూశారు.. నటుడిగానే కాకుండా స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అప్పటి నుండి రజనీకాంత్ పై విమర్శలు మొదలయ్యాయి. దీనిపై..
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీ కాంత్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీనా కూతురు మాట్లాడుతుండగా ఇలా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
సూపర్ స్టార్ రజనీకాంత్ మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిర్మాత దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసినట్లు తెలుతోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏం జరుగుతోంది?
సూపర్ స్టార్ రజనీకాంత్.. అంతకంటే సూపర్ డైరెక్టర్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?