ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు లబ్దిదారులు. అన్ని తనిఖీలు అయ్యి చేతికి అందుతున్న సమయంలో ఉన్నతాధికారుల జాప్యం వారికి తలనొప్పులు తెచ్చి పెడుతుంది. అదే వృద్ధ దంపతుల విషయంలో జరిగింది. దీంతో వారేంచేశారంటే..?
పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులకు ఏర్పడే పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ జగన్ సర్కారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే..!
సమాజంలో కొన్ని కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను చూస్తే కొన్ని సార్లు నవ్వాపుకోలేం కూడా. అలాంటి విచిత్రమైన వింత ఘటన ఒకటి హర్యానా రాష్ర్టంలో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని బతికుండాగనే రికార్డుల్లో చంపేశారు. దీంతో అతడికి వచ్చే పెన్షన్ ఆగిపోయింది. దాంతో అతడు బతికున్నానని నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. అమ్మ ముసలోడా భలే బుద్ధి చెప్పావ్ అధికారులకు అంటూ నెటిజన్స్ ఆ ముసలి తాతను […]
Parents:తల్లీతండ్రి గురువుదైవంతో సమానం అన్నారు పెద్దలు. అంటే దేవుడి, గరువు కన్నా ముందు స్థానం తల్లిదండ్రులకు ఇచ్చారు. ఒక్కప్పుడు పిల్లలు పెద్దవారికి అలానే గౌరవం ఇచ్చేవారు. కానీ నేటికాలం పిల్లలు మాత్రం మాకు ఆస్తులే ముద్దు.. అమ్మానాన్నలు వద్దు అంటున్నారు. దేవుడికి నైవేద్యాలు పెడుతున్నారు కానీ.. కన్నవారికి ముద్దం అన్నం మాత్రం పెట్టడం లేదు. బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసేవారొకరు, బతికుండగానే వల్లకాట్లో వదిలేసేవారొకరు. తాజాగా కరీంనగర్ లో ఓ వృద్ధులైన తల్లిదండ్రులను నిర్థాక్ష్యణంగా బయటకి […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. ఎల్ఐసీ నుంచి ఏ స్కీమ్ వచ్చినా ప్రజలు ఆధరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలతో జనాల్ని ఆకర్షించిన ఎల్ఐసీ.. మరో మంచి పథకాన్ని కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. పాలసీ అంటేనే భయపడే జనాలు సైతం.. ఈ మధ్య కాలంలో పాలసీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి పాలసీలు తీసుకునే వారి […]
వృద్దాప్య పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం తిపి కబురును అందించింది. ఏపీలోని వృద్దాప్య పెన్షన్ లను 2250 నుంచి 2500 వరకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పెంచిన ఈ వృద్దాప్య పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ ను రూ. 3000 వరకు పెంచుతామని […]
హైదరాబాద్- ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వృధ్యాప్య పెన్షన్ల అర్హత నిబంధనల్లో మార్పులు చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వృధ్యాప్య పెన్షన్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఐతే గత ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారందరికి పెన్షన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 57 ఏళ్ల నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు […]