హైదరాబాద్- తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ను పొడగించారు. మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 31 నుంచి పది రోజుల పాటు జూన్ 9 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఐతే ఈ సారి లాక్ లౌన్ సడలింపు సమయాన్ని కొంత మేర పెంచారు. ఇంతకు ముందు ఉదయం 6 గంచల నుంచి 10 గంటల వరకు లాక్ […]
హైదరాబాద్- కరోనా చాలా రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు అస్తవ్యస్తం అయ్యాయి. భారత్ లాంటి మన దేశంలో జన జీవనం స్తంభించి పోయింది. సామాన్యులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. కరోనతో ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయంలో పడ్డాయి. ఇప్పుడు కరోనా చేపల మందు పంపిణీ పై కూడా ప్రభావం చూపుతోంది. కరోనా […]
ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా.. ఈ భయంకరమైన మహమ్మారిని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా వెన్నులో మళ్లి వణుకు మొదలైంది. ఇన్నాళ్లు కరోనా మా దగ్గర పుట్టలేదని బుకాయిస్తూ వస్తున్నా చైనా.. ప్రపంచంలోనే తమది అతి పెద్ద జనాభా కలిగిన దేశమైనా.. కరోనాను పూర్తిగా అంతమొందించామని గొప్పలు చెబుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కనీసం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా లేదని బింకాలు పోయింది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. చైనాలో […]
కోల్ కత్తా- దేశ ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరగంట పాటు వెయిట్ చేయించారన్న వార్త బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రధానిని అలా తన కోసం ఎదురుచూసేలా చేయడం సరికాదని దీదీపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా విభేదాలున్నా.. అధికారిక కార్యక్రమాల్లో ఇలా ప్రధానిని అవమానించడం సమంజసం కాదని చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి […]
ఇంటర్నెషనల్ డెస్క్- ఒకప్పుడు కారు లగ్జరీ వస్తువు. బాగా డబ్బులున్నవాళ్లకు స్టేటస్ సింబల్. కానీ రాను రాను కారు అవసరం అయిపోయింది. ఇప్పుడు ధనవంతులే కాదు, సామాన్యులు సైతం కారును వాడుతున్నారు. టాటా లాంటి కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో పాటు వందల కొద్ది కంపెనీల కార్లు భారత్ మార్కెట్ లోకి వచ్చాయి. ఐతే మన బడ్జెట్ ను బట్టి మామూలు నుంచి లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. బాగా డబ్బలు ఉన్నావాళ్లు, సెలబ్రెటీలు, […]
న్యూ ఢిల్లీ- విమానాన్ని పక్షిని చూసి తయారు చేశారన్న సంగతి మనందరికి తెలిసిందే. పక్షి రెండు రెక్కలతో ఆకాశంలో ఎగరడాన్ని చూసిన రైట్ సోదరులు, దాన్ని స్పూర్తిగా తీసుకుని మొట్టమొదటి సారి విమానాన్ని రూపొందించారు. అందుకే విమానానికి సైతం పక్షి లాగే రెండు రెక్కలు ఉంటాయి. ఇక చాలా సందర్బాల్లో ఆకాశంలో పక్షులు ఢీకొట్టడం వల్ల విమానా ప్రమాదాలు జరగడం, కొన్ని సందర్బాల్లో పక్షలు ఢీకొట్టం వల్ల విమానాలు దెబ్బ తినడం వంటి ఘటనలను చూశాం. కానీ […]
హైదరాబాద్- విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు 98వ జయింతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, తెలుగు జాతి గర్వించ దగ్గ మహా పురుషుడని కొనియాడారు. ఈ క్రమంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించింది. […]
కోల్ కత్తా- మమతా బెనర్జీ.. అలియాస్ దీదీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మొన్న జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు మమత. ఈ సారి దీదీని ఓడించి, బెంగాల్ లో పాగా వేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా శతవిధాలుగా ప్రయత్నించినా వారి పాచికలు పారలేదు. బీజేపీ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినా బెంగాల్ ప్రజలు మాత్రం మళ్లీ మమతకే పట్టం కట్టారు. దీంతో దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ సత్తా ఎంటో మరోసారి నిరూపితమైంది. ఇక […]
నేషనల్ డెస్క్- ఏ పరీక్ష రాయాలన్న ముందు క్వశ్చన్ పేపర్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నలను బట్టి వాటికి సమాధానాలు రాస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు ఐఏఎస్ పరీక్ష వరకు క్వశ్చన్ పేపర్ కాస్త ఈజీగా ఉండి, సులభమైన ప్రశ్నలు వస్తే బావుండు అని అనుకుంటూ ఉంటారు అంతా. మరి అంతే కదా క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నకు ఎంత మేర ఆన్సర్ రాయాలో ప్రతి ఒక్కరు ఓ అంచనాకు వస్తారు. […]
హైదరాబాద్- దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోను లాక్ డౌన్ అమల్లో ఉంది. కేవలం కొన్ని గంటలు మాత్రమే లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం వారికేం కావాలన్నా ఆ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు. ఇక మరి కొంత మంది ఐతే అవసరం ఉన్నా, లేకున్నా లాక్ డౌన్ సమయంలో విచ్చల విడిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా, […]