పండుగపూట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగానే సాగాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే.. తాను కుప్పంలో చంద్రబాబు మీద పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని.. ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మంత్రి […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా గెలవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్న జగన్.. రూ. 66 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని నెలల క్రితం కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వీర విజయకేతనం ఎగురవేసింది. […]
Vishal Response On Contesting In Kuppam Against Chandrababu Naidu: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నప్పటికి.. అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక నియోజకవర్గాల్లో.. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచో జోరుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన […]
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి తమిళ హీరో విశాల్ ను వైసీపీ బరిలోకి దింపుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఎలాగైన ఈ స్థానంలో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ రచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కుప్పంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడం కారణంగానే విశాల్ ను పోటీలోకి దింపుతున్నారనే వాధన కూడా బలంగా వినిపించింది. ఇదిలా ఉంటే ఈ […]
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడాది క్రితం నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయని కేడర్ కు చెబుతూ వస్తున్నారు. 2022లోనే ఎన్నికలు వస్తాయి అంటున్నారు. బాబు అంచనాలకు తగ్గట్లే ఈ ఏడాది ఎన్నికలు వచ్చాయి అనుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఎన్నికలను ఎదుర్కొగల నేతలు ఉన్నారా అనేది ప్రసుత్తం ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలు. అసలు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ […]
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని మళ్లీ బలోపేతం చేసుకోవడం.. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు వైసీపీపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు టీడీపీని బలోపేతం చేసుకోవడంలో 2022 ఎంతో కీలకమని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇపుడు మరో ప్రమాదం పొంచి ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరుణుడి ఉగ్రరూపానికి తిరుమల సైతం భీతిల్లింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తించారు. […]