ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ టైమింగ్స్ లో మార్పులు చేయాలని పలువురు విద్యాశాఖను కోరుతున్నారు. దీంతో పని వేళలలో మార్పులు తీసుకొచ్చే దిశగా విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిపుణులు, ఇతర వర్గాల వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
సమాజంలో వెలకట్టలేనిది విద్య. విద్యను భోదించే గురువులు దైవంతో సమానంగా చూస్తాము. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారి అభ్యున్నతికి పాటుపడతారు. సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు టీచర్స్ కృషి చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంత మంది ఉపాద్యాయులు చేసే తప్పిదాల వల్ల వారు చెడ్డ పేరును మూటగట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువు అందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలు పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.
పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. పరీక్షలు సులువుగా రాసేలా విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరీక్ష పేపర్లలో ఇది వరకూ ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి దాన్ని మరింత సరళీకృతం చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఏప్రిల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది.
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై ఇకపై నెలనెలా ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు స్కూళ్లలోని సమస్యలను ఫిర్యాదు చేయటానికి వీలుగా ప్రతీ స్కూల్లో 14417 టోల్ఫ్రీ నెంబర్ బోర్డు ఉంచాలన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎమ్లు ప్రతీ […]