ఆంధ్రప్రదేశ్లో తొలకరి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయంటే కొన్ని ప్రాంతాల ప్రజలు తెగ సంతోషంలో మునిగిపోతుంటారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి పంటపొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది చాలా మందికి ఇక్కడ వజ్రాలు లభించి లక్షాధికారులు అయ్యారు.
రైతుకు భూమిని నమ్ముకునే జీవిస్తుంటాడు. పంట వేయడం, సాగు చేయడం, పంట వస్తే అమ్ముకోవడం, నష్టం వస్తే బాధపడడం ఇవే ఇంతకు మించి ఏదీ ఉండదు. కానీ అప్పుడప్పుడూ రైతులకు కూడా అదృష్టం వరిస్తుంది. ఓ రైతుకు తన వ్యవసాయ భూమిలో వజ్రం దొరికింది. రైతు పంట పండింది.
175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ […]
కట్టెలు కొట్టుకునే వ్యక్తి గొడ్డలి నదిలో పడిపోతే గంగమ్మ తల్లి బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చినట్టు మనం చిన్నప్పుడు విన్నాం. నిజ జీవితంలో ఇలాంటి కథలు నిజం కావని అనుకుంటారు. కానీ అదృష్టం ఉంటే కొందరికి కథలూ నిజమవుతాయి, కలలూ నిజమవుతాయి. దీనికి నిదర్శనమే మధ్యప్రదేశ్కు చెందిన గిరిజన మహిళ. అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగించే ఆ మహిళను ఆ అడవి తల్లి రూపంలో అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ గిరిజన మహిళ కట్టెల […]
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ఏ విధంగా తలుపు తట్టినా.. ఆ టైంలో లైఫ్ మారిపోవడం ఖాయం. ప్రతిరోజూ ధనికుల నుండి సామాన్యుల వరకూ అందరూ వారి అదృష్టాలను పరీక్షించుకుంటూనే ఉంటారు. వారిలో అదృష్టం వరించేది కొందరినే. తాజాగా అదృష్టం తలుపు తట్టి ఓ మహిళ జీవితం మారిపోయింది. వజ్రాల గనిలో పని చేసుకుంటున్న ఆ మహిళకు ఖరీదైన వజ్రం లభించింది. ఆ వజ్రం ఖరీదు దాదాపు రూ. 10 […]
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ రైతుకు. భూమి తల్లిని నమ్ముకున్న రైతు నమ్మకం వమ్ము కాలేదు. ఆ నేలే.. అతడి ఇంట సిరులు కురిపించింది. జీవితకాలం కష్టపడి వ్యవసాయం చేసినా సంపాదించలేనంత మొత్తాన్ని ఒక్కరాత్రే కళ్ల చూశాడు. ఆ వివరాలు… మధ్యప్రదేశ్కు చెందిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. కానీ అందులో నష్టాలు రావడంతో.. మూడు నెలల క్రితం పన్నా […]
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంత కష్టపడినా చాలీచాలని జీవితాలను గడపాల్సి వస్తుంది. కొంత మందికి అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి.. మరికొంత మందికిడ కాస్త ఆలస్యం అయినా అదృష్ట లక్ష్మి తప్పకుండా తలుపు తడుతుంది. ఓ వ్యాపారికి దాదాపు 20 ఏళ్ల తర్వాత వజ్రం రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ఇది చదవండి: రైలు నుండి జారి పడిన మహిళ.. దేవుడిలా వచ్చిన పోలీస్ అన్న! మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో సుశీల్ […]
భారతదేశం నుంచి ఎంతో విలువైన సంపదను బ్రిటీష్ వాళ్లు దొంగిలించారు. అలాంటి విలువైన సంపదలో వజ్రాలు, బంగారం ప్రధానమైనవి. మన దేశానికి చెందిన ఎన్నో విలువైన వజ్రాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కోహినూర్ డైమండ్ ను ఇంగ్లాండ్ వాళ్లు దోచుకెళ్లారు. అమెరికాలో కోహినూర్ అంత విలువైన మరో వజ్రం ఉంది. దాని విలువ అక్షరాల రూ.2,700 కోట్ల రూపాయాలు. దాని పేరు హోప్ వజ్రం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ డైమండ్ కూడా […]
చిత్తూరు- ఈ కాలంలో ఎప్పుడు ఎవరి చేతిలో ఎవరు మోసపోతారో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగాక మోసం చేసే వారు సైతం పెరిగిపోయారు. ఛాన్స్ దొరికితే చాలు ఎదుటివారిని మోసం చేసే కేటుగాళ్లు సమాజంలో ఎంతో మంది తిరుగుతున్నారు. ఇక ఇలాంటి మోసాలు ఎన్ని వెలుగుచూసినా.. మోసపోయేవాళ్లు మాత్రం మోసపోతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి మోసమే వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామానికి చెందిన భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె […]
వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్కాంగ్లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ […]