ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి సక్సెస్ సాధించారు. అవిభక్త కవలలుగా పుట్టిన చిన్నరులను ఆపరేషన్ సాయంతో విడదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
మీరు నిరుద్యోగులా..? ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించినట్లు సమాచారం. ఎయిమ్స్ లోని ప్రైవేటు వార్డులో నిర్మలా సీతారామన్ కు వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆవిడ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు నిర్మలా సీతారామన్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారా? లేక ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో జాయిన్ […]
అమ్మ.. ఆ పిలుపు కోసం పరితపించని స్త్రీ మూర్తి ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి స్త్రీ తల్లి అవ్వాలనే కోరుకుంటుంది. గర్భం దాల్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగేదాకా.. తన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. తన బిడ్డలోనే తన లోకాన్ని చూసుకుంటుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ మాత్రం అలాంటి వాటికి నోచుకోలేకపోతోందని చెప్పాలి. నిజానికి ఆమెలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని గట్టిగా కోరుకోవాలి. ఎందుకంటే తనకు ప్రసవం జరిగింది అని కూడా […]
పుత్రుడు పుడితే తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి కాపాడతాడనేది నానుడి. అలా పుత్రుడి కోసం ఎంతో ఎదురుచూసిన ఆ తండ్రికి ఐదుగురు అమ్మాయిల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. లేకలేక పుట్టిన ఆ పుత్రుడిని చూసికుని ఆ తండ్రి పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, అతని ఆనందాన్ని చూసి విధి కూడా ఓర్వలేకపోయినట్లుంది. కేవలం 16 నెలలకే ఆ చిన్నారి వారికి దూరమయ్యాడు. కానీ, ఆ పిల్లాడి వల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. […]
బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచీలో రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్లోనే చికిత్స పొందుతున్న ఆర్జేడీ […]