ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
సంపాదించాలన్న కృషి, పట్టుదల ఉండాలే కానీ ఏ వ్యాపారం అయినా సక్సెస్ బాటలో నడిపించవొచ్చు అని ఎంతోమంది రుజువు చేశారు. వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడితే సక్సెస్ మన వెంటే ఉంటుందని అంటారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాలు టైర్లు అకస్మాత్తుగా పగిలిపోవడం.. ఇంజన్ హీట్ ఎక్కడం.. ఇతర ఇబ్బందులు వచ్చి నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యతో పాటు మంత్రికి బాగా సన్నిహితురాలిగా చెబుతున్న అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అక్కడి వారికి ఆమె ఎవరు? మంత్రికి ఎంత క్లోజ్ అన్నది తెలుసు. కానీ దక్షిణాది వారు మాత్రం అసలు ఎవరీ అర్పితా ముఖర్జీ అని వెతుకులాట ప్రారంభించారు. అర్పితా ముఖర్జీ.. కాలేజ్ రోజుల్లో మోడల్ […]
కోటిన్నర అప్పు కుటుంబాన్ని కబలించింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు రూ. కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులు అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశారు. అప్పుల వాళ్లు ఇంట్లో ఉన్న వారిని అప్పు తీర్చాలని ఒత్తిడి చేశారు. అవమానం భరించలేక ఆ కుటుంబం ఓ […]
భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటేసింది. 50,09,914 శిబిరాల ద్వారా టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు అందిన సమాచారం సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ […]
దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు. గణేష్ షిండే అనే భారత వ్యక్తి 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో షిండే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మిలీనియం మిలియనీర్ సిరీస్ 363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.0207కు ఈ జాక్పాట్ తగిలింది. 36 ఏళ్ల షిండే నావికుడిగా పనిచేస్తున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఈ నగదులో […]
అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం అంచనా ప్రకారం భారత దేశ జనాభా 130 కోట్ల వరకు ఉంటుంది. అయితే భారత్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇక పక్కనే ఉన్న చైనా ఉంది. చైనాలో కూడా అత్యధిక జనాభా ఉంది. ఈ క్రమంలోనే అటు భారత్ లాగానే చైనా కూడా తమ దేశంలో జనాభా సంఖ్య తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలనే సరి కొత్త చట్టాన్ని […]
తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. ఇది నిజం. ఎక్కడో కాదు – రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్నూల్ జిల్లాలో […]
చాలా కాలంగా దర్శకుడు శంకర్ కమెడియన్ వడివేలు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో డైరెక్టర్ శంకర్ నిర్మించిన పులికేశి అనే రాజు కథను అప్పట్లో కమెడియన్ వడివేలుతో కలిసి నిర్మించాడు. ఇది మంచి హిట్ కొట్టింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అని చెప్పాలి. అయితే దీనికి సీక్వెల్గా హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి పేరుతో సినిమాను తీయాలని, అది కూడా వడివేలుతో చేయాలని డైరెక్టర్ శంకర్ నిర్ణయించాడు. కానీ షూటింగ్ మధ్యలో […]