గత రెండు నెలలు గా దేశంలో కరోనా విజృంభణ కొనసాగింది. పది వేల నుంచి ఏకంగా మూడు లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం కరోనా భారిన పడ్డా త్వరగా కోలుకుంటున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కేసులు […]
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా డేల్టావేరియంట్ కన్నా మరింత రెట్టింపుతో ఒమిక్రాన్ పంజా విసురుతుంది. ఇక భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది చదవండి : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. […]
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ మహమ్మారి భయంతో కొత్త సంవత్స వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. అయిన దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిపోయింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది.ఈ మేరకు వివరాలు తెలుపుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇది చదవండి : వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. […]
గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న లోపే ఇప్పుడు మళ్లీ విజృంభన కొనసాగిస్తుంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో అలజడి సృష్టిస్తుంది. ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ రోజు రోజుకీ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో 10 వేలకు దిగువకు నమోదవుతోన్న కేసులు బుధవారం ఒక్కరోజే 13 వేల మార్కును దాటినట్లు […]
దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జనవరి 3 నుండి వాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అదేవిధంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని మూడో డోస్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం ఆదేశాలు జారీ […]
ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు, 167 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య […]
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో మొత్తం 415కు పెరిగింది. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,189 కరోనా కేసులు […]
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 89 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్ కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర […]
దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. భారత్లో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు […]