విజయం అందరికి ఊరికే రాదు. ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో సాధించుకోవాలి. చాలా కొద్దిమందికి సులువుగా సక్సెస్ అందుతుంది. మరికొందరికి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయి.. కలెక్టర్ స్థాయికి చేరుకున్న యువకుని సక్సెస్ స్టోరీ చూద్దాం.
ఒళ్లు పై మరిచి మద్యం సేవిస్తూ, రోడ్డుపై తూగుతూ.. అక్కడే పడిపోతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులను మర్చిపోయి.. వచ్చిన జీతమంతా బార్లకు తగుల బెడుతుంటారు. ఇక రాత్రి, పగలు అని తేడాలేకుండా మత్తులో జోగుతుంటారు. ఇలా మద్యం సేవించడమే కాకుండా.
'జీవితం అంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు..' అంటూ రజనీకాంత్ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఉత్తేజాన్ని నింపారో, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ అదే స్టయిల్ లో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. పరీక్షల్లో తప్పినంత మాత్రాన అక్కడితో ఆగిపోకూడదని, అదే విజయానికి తొలి మెట్టు అని ఆయన విద్యార్థులకు సూచించారు.
అది కరోనా మహమ్మారి విజృభిస్తున్న రోజులు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ అధికారులు ఇంట్లో కూర్చుంటే ప్రజల అవసరాలు తీరవు కదా. అందుకోసం రిస్క్ చేసి కొంతమంది అధికారులు ప్రజల కోసం పని చేశారు. ముఖ్యంగా మహిళా కలెక్టర్లు. డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాకపోయినా.. సెలవులు ఉన్నా కూడా లెక్క చేయకుండా విధుల్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి వారిలో మరో మహిళా కలెక్టర్ ఉన్నారు.
సాధారణంగా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాహనాలకు పాదచారులు, ఆటోలు, రిక్షాలు.. ఇలా వ్యక్తులు, వాహనాలు అడ్డొస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు పశువులు కూడా అడ్డుగా వస్తాయి. కొన్నిసార్లు పశువుల వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. నిజానికి రోడ్డుపైకి పశువులను తీసుకురావడం నిబంధనలు ఉల్లఘించినట్లే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో పాడిపై ఆధార పడుతున్న రైతులను ఏమీ అనలేం. వాటిని బయట తిప్పి మేపితేనే సాయంత్రం కాసిని పాలిస్తాయి. అడ్డొచ్చినప్పుడు కాస్త కోపం వచ్చినా ఏమీ అనలేని […]
తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతి ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు మోయరాని భారంగా మారుతుందని.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చేబడుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాల్లలో 1 తరగతి నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులకు చక్కటి చదువు అందించేందుకు తొలిమెట్టు పేరట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శుక్రవారం నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా బీర్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఓ రేషన్ షాపును సందర్శించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సదరు కలెక్టర్ మీద సీరియస్ అయ్యారు నిర్మలా సీతారామన్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న […]
సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటి వద్ద ఆటల్లో మునిగిపోతుంటారు పిల్లలు. ఇక స్కూళ్లు మళ్లీ తెరిచారని తెలియగానే ఒకింత నీరుగారిపోతారు. అబ్బా మళ్లీ స్కూల్ కి వెళ్లాలా అన్న బాధలో ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు స్కూల్ తెరిచిన మొదటి రోజు హ్యాపీగా వెళ్తే.. మరికొంతమంది పిల్లలు తెగ మారాం చేస్తూ ఉంటారు. ఇక పిల్లలను స్కూల్ కి పంపడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ […]
లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. అప్పుడే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలమంటున్నాడు.. ప్రస్తుత నిజామాబాద్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి చింతకుంట నారాయణరెడ్డి. మనసు పెట్టి చదివితే మూడునెలలు చాలు.. ఎంతటి ఉద్యోగమైనా సాధించడానికి. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ముందు ఓ క్లారిటీకి రావాలి. టాప్ ర్యాంకుల్లో తమపేరు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఏ ఉద్యోగం వస్తుందో.. ఆ హోదాను పేరు పక్కన ఊహించుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమంటున్నాడు. కలెక్టర్ కావాలనేది ఆ […]
ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం నిర్దోషిగా బటయపడ్డాడు సత్యం బాబు. అయితే తన జీవితంలో విలువైన సమయాన్ని చేయని నేరానికి జైళ్లో గడిపానని, తనకు ఉద్యోగం ఇచ్చేవారు ఎవరూ లేరని గతంలోనూ చెప్పాడు. ఏళ్లు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందకపోవడంతో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును సత్యం బాబు కలిశాడు. చేయని నేరానికి 9 […]