నగదు రహిత లావాదేవీల్లో భారతదేశం చాలా పురోగతి సాధించిందనే చెప్పాలి. ఎక్కువగా యూపీఐ యాప్స్ ద్వారానే ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ లావాదేవీల మీద ఛార్జెస్ లేవు. కానీ, పీపీఐ ద్వారా యూపీఐ మర్చంట్స్ చేసే లావాదేవీలపై ఛార్జెస్ పడనున్నాయి.
బ్యాంకు అకౌంట్ అన్నాక.. మనం జరిపే ప్రతీ ట్రాన్సాక్షన్ కి ఎస్ఎంఎస్ లు వస్తుంటాయి. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ మెషిన్ లో డబ్బులు వేయడం, ఆన్ లైన్ లో ఐఎంపీఎస్ ద్వారా ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇలా చాలా సర్వీసులు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి వరకూ బ్యాంకులు ఉచితంగానే అందించాయి. అయితే తాజా నిర్ణయంతో ఇక నుండి కొన్ని సర్వీసులకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఇప్పటివరకూ ఉచితంగా పొందిన ఏడు రకాల సర్వీసులకి […]
కరోనా తర్వాత నుంచి దేశంలో డిజిటల్ పేమేంట్స్ విపరీతంగా పెరిగాయి. ఆన్లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్, బయట మార్కెట్లో ఏం కొన్నా.. ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎం సర్వీసులపై ఒక లిమిట్ దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపుల కూడా చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించే ఆలోచన లేదని […]
చెల్లింపుల్లో పారదర్శకత, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉంటుందంటూ కేంద్రం గత కొన్నేళ్లుగా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎంతగా ఈ ఆన్లైన్ పేమెంట్స్ కు అలవాటు పడ్డారంటే 10 రూపాయలు చెల్లించాలన్నా యూపీఐ ద్వారా చెల్లిస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. డబ్బు లేకపోయినా బయటకు వెళ్లి కావాల్సినవి అన్నీ కొనుక్కుని వచ్చేయచ్చు. ప్రజలు అంతలా యూపీఐ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. అయితే, ఇప్పుడు ఆర్బీఐ నుంచి వినిపిస్తన్న మాటలు సామాన్యులను కలవరానికి […]
తెలంగాణ ఆర్టీసీ ఇటీవల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాయశక్తులా కృషి చేస్తుంది. ముఖ్యంగా టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ వినూత్నమైన మార్పులు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా, సంక్రాంతి సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణీకులకు వెసులు బాటు కల్పించారు. కానీ దీని వల్ల రూ. 75 నుంచి రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతో టీఎస్ ఆర్టీసీ మనసు మార్చుకుంది. […]
ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ICICI… తమ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైపోయింది. ఫిబ్రవరి 10 నుంచి కొన్ని ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించి ATM నుంచి డబ్బు విత్ డ్రా చేసినా.. క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించినా ఛార్జీల మోత తప్పదంటున్నారు. ఇప్పటికే అదే విషయమై తమ ఖాతాదారులకు సమాచారమిచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మరి, ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయో చూడండి. ఏదైనా […]
కరోనా వచ్చాక ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఎవ్వరూ లేక అనాధలైన వాళ్ళు ఎంతో మంది. తమ బాధ చెప్పుకోవడానికి కూడా మనుషులు లేకుండా పోయింది. ఎవరి బాధ వారికే అన్నట్లుగా ప్రపంచం సాగుతుంది. ఇదంతా కరోనా మార్చేసింది. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కౌగిలింతల వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తుంది. కౌగిలింత కోసం డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పరిస్థితులు బాగా లేక ఇబ్బందులు ఎదురైనపుడు తల […]
‘ఎవరైనా ఆర్డర్ చేసేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును’ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్హెడ్స్ కేఫ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న నోటీస్ బోర్డ్ ఇది. కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి. లేదంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇది ప్రస్తుతం అంతటా కామన్ గా జరిగేది. అయితే ఓ కేఫ్లో […]
‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు […]
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికుల లోయర్ క్లాస్కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి […]