ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు, కూలీ పనులు చేసుకునే వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.. వికలాంగులవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్య, అతి వేగం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కొన్నిసార్లు బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు అపెడేటెడ్ గా ఉంటారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు.
ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతి వేగం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. జైలుకు పంపినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు.
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరువక ముందే మరికొన్ని అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.