బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కన్ను మూశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రభావిత రాజకీయ నాయకులను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు మూడవ నాయకుడ్ని కోల్పోయింది.
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇక మన దేశంలో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న మహిళలకు సన్మానాలు, సత్కారాలు చేస్తూ సందడి చేస్తుంటారు రాజకీయ నేతలు.
స్టార్ రెజర్లు, కామన్ వెల్త్ గేమ్స్, ఒలంపిక్స్ పతాక విజేతలు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు మరో 30 మంది కుస్తీ వీరులు బుధవారం ధర్నాకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నాలుగు గంటల పాటు నిరసన చేపట్టారు. ఈ ధర్నా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి వ్యతిరేకంగా కాదని […]
గత ఏడాది డిసెంబర్ 10న చెన్నై విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. చెన్నైనుండి తిరుచునాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి. ఈ విషయమై మంగళవారం ఇండిగో ఓ ప్రకటన చేసిందీ కానీ.. ఆ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. ఆ తప్పిదానికి సదరు ప్రయాణికుడు క్షమాపణలు చెప్పాడు అంటూ చేతులు దులుపుకుంది. కానీ మీడియా వదలదు కదా.. చివరకు ఆ ఘనకార్యాన్ని చేసింది బీజెపీ ఎంపి, యువ మోర్చా అధ్యక్షుడు […]
దేశంలో పెద్ద నోట్ల చలామణి క్రమంగా తగ్గిపోతోంది. నల్లధనాన్ని వెలుగులోకి తేవాలన్నా ఉద్దేశ్యంతో మోదీ సర్కార్ రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో రూ. 2,000 నోట్లను తెచ్చినా.. అవి కూడా పెద్దగా కనిపించడంలో లేదు. ఏటీఎంల నుంచి కూడా చాలా అరుదుగా వస్తున్నాయి. దీంతో ఇవి కూడా చెల్లుబాటు కావన్న వదంతులు దేశంలో వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ సరికొత్త డిమాండ్ లేవనెత్తారు. […]