గత కొంత కాలంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఆయన సీబీఐ ఎదుట పలుమార్లు హాజరైన విషయం తెలిసిందే.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమెదు అయ్యింది. 2023, మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Bulli Bai Sulli Deals Case Mumbai Court Grants Bail: దేశవ్యాప్తంగా జనాలు సంతోష, సంబరాల మధ్య 2022 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికితే.. మరోవైపు మన దేశంలోని ముస్లిం మహిళలు, యువతులు మాత్రం.. ఇంటి లోపలే ఉంటూ.. బిక్కు బిక్కు మంటూ.. ఫోన్లు చూస్తూ గడిపారు. అవును మరి సరిగా ఆరు నెలల క్రితం ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకుని కొందరు రాక్షసులు ఎంతటి దారుణానికి తెగ బడ్డారో.. వారిని ఎంత మానసిక క్షోభకు […]
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని […]
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని భావించారు. ఆ నమ్మకంతో యువతి అతడికి అన్ని విధాల చేరువయ్యింది. తీరా ఆమె గర్భం దాల్చాక.. ఆ యువకుడు ముఖం చాటేశాడు. చెప్పాపెట్టకుండా.. సొంత ఊరికి వెళ్లిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడు.. అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కేసు పెట్టిన ఆమె.. ఇప్పుడతనికి బెయిల్ ఇవ్వమని ఎందుకు కోరుతుంది.. అసలు ఏం జరిగింది.. తెలియాలంటే.. ఇది […]
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు గెహనా వశిష్ట్కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైనే ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం ఊహాతీతమైన మలుపుల గురించి తెలిసినదే. మర్డర్ మిస్టరీగా ప్రారంభమైన ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాలీవుడ్ డ్రగ్ కేసులో చిక్కుకుంది. బడా స్టార్స్ అందరినీ ఎన్సీబీ విచారించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రముఖ కథానాయికల పేర్లు ఇందులో వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కథానాయిక […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆగోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. ఆస్పత్రి నుచి డిశ్చార్జి సమర్మరీని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ కోరారు. అయితే, ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆయన తరుపు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల […]
ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, […]