అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఏం చేస్తారు.. అన్నది తెలుకోవాలనుకోవానుకుంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రజా క్షేత్రంలో నాయకుడిగా పోటీ చేసి.. గెలుపొంది.. ఆపై అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడం. లేదా విజిటర్ పాస్ తీసుకొని ఆ దృశ్యాలను కాసేపు వీక్షించడం. అంతేకానీ, సూటు.. బూటు వేసుకొని ఓ మనమూ ఎమ్మెల్యే అవుదాం అంటే కుదరదు. ఓ వ్యక్తి ఇలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడం లేదు. ఏదో ఒక మూల కూర్చొని వచ్చి పోయే వాహనాలను ఫోటోలు కొడుతున్నారు. దీని వల్ల పేదవారికే నష్టం ఎక్కువ. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో భయపెడుతోన్న జనాలను మరింత భయపెట్టకండి.. వారి పైన కాస్తైనా దయ చూపండి.. ఓవైసీ.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ, మూడు రాజధానుల రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్ సర్కార్, మరో కీలక బిల్లును రద్దు చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో కొత్త తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు రేప్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం ఉన్నా ఎలాంటి మార్పులు మాత్రం కనిపించటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు రూపొందించినా బేకాతర్ చేస్తున్నారు. ఇక తాజాగా గోవా రాష్ట్రంలో జులై 24న సౌత్ గోవాలోని కోల్వా బీచ్లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. ఇటీవల ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రేప్ కేసుతో సంబంధమున్న అసిఫ్ హతేలి (21), రాజేశ్ […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో భేటీలో నిర్ణయించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ బిశ్వభూషన్ […]