సాధారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు కామెంటేటర్లుగా చేస్తుంటారు. ప్రస్తుతం ఆసిస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం కామెంటేటర్ గా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కామెంటరీ చేస్తున్న క్రమంలో రికీ పాంటింగ్ కు గుండె నొప్పి వచ్చింది. దాంతో రికీని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
క్రీడాలోకంలో క్రీడాకారులకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు తమ కెరీర్ లో గాయాల బారిన పడటం సహజమే. అయితే వ్యాధుల బారిన పడటం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తాజాగా హస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ వార్త భారత క్రికెట్ జట్టులో హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రికెటర్ ప్రస్తుతం రాంచీ లోని […]
క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే.. ఆటలో అంత బాగా రాణిస్తాడు. ఇక ఆటగాళ్లు వారి కెరీర్ లో గాయల బారిన పడటం, అనారోగ్యం పాలవడం సహజమే. ఈ క్రమంలోనే తాజాగా అనారోగ్యం బాగాలేక పాక్ స్టార్ బౌలర్ నసీమ్ షా ఆస్పత్రిపాలైయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంగ్లాండ్ తో 7 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా అతడు […]
తమిళనాట ఉన్న స్టార్ హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అటు తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా నటించిన “పొన్నియన్ సెల్వన్-1” సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం(జులై 8) విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో విక్రమ్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు చియాన్ విక్రమ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో […]
ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఏం బాగున్నట్లుగా లేదు. చెన్నై చేతిలో ఘోర పరాభవం చవిచూసిన ఢిల్లీ జట్టుకు ఒక్క ఆటతోనే కాదు.. కరోనాతోనూ ముప్పు కొనసాగుతూనే ఉంది. తొలుత నెట్ బౌలర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీ షా జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ విషయాన్ని స్వయంగా పృథ్వీ షానే సోషల్ మీడియాలో […]
మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ధనంజయ్ ముండే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ విషయం గురించి తెలుసకున్న మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెంటనే హాస్పిటల్ కి చేరుకొని ధనంజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ధనంజయ్ ముండే కి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడుతున్నారు.. కొంత మంది చనిపోయారు. బాలీవుడ్ బ్యూటీ నటి మలైకా అరోరా శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పూణేలో జరిగిన ఫ్యాషన్ షో ఈవెంట్ కి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మలైకకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేలో ఆమె ప్రయాణిస్తున్న కారు 38వ కిమీ పాయింట్ […]