ఓ కసాయి భర్త.. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ దుర్మార్గుడు మరో ఊహించని దారుణం కూడా చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?
ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక ప్రేమికురాలు, ఇద్దరు ప్రేమికులు మధ్య ఆరంభమయిన ఈ స్టోరీ.. ఆర్య-2 సినిమాను మించిపోయేలా ఉండగా.. క్లైమాక్స్ మాత్రం క్రైం స్టోరీలనే తలదన్నేలా ఉంది. ఈ పాశవిక ఘటనపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వివాదాల వర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. ఎప్పటిలానే తనదైన శైలిలో స్పందించిన వర్మ, ప్రేమను ఎందుకు గుడ్దిదంటారో పూసగుచ్చినట్లు వివరించారు.
దేశ వ్యాప్తంగా నవీన్ హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక జైల్లో బోరున ఏడ్చందట.
స్నేహితుడి చేతిలో నవీన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ లవ్స్టోరీ కారణంగా ఈ ఘోరం జరిగింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు..
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అలా జరిగిన గొడవలకు కొందరు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇళ్లు వదిలి వెళ్లిపోవడం చేస్తుంటారు. సరిగ్గా అలాగే అడుగులు వేసిన ఓ భార్య భర్తను వదిలి వెళ్లిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పెట్ మండలం కుంట్లూరు. ఇదే ప్రాంతానికి చెందిన తిరుందాస్ ప్రసాద్, పూజా భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల […]
ఆ యువతి పేరు సాగరిక. వయసు 19 సంవత్సరాలు. ఆమె స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన సాగరిక తన అమ్మానాన్నలతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే సాగరికకు స్థానికంగా ఎడ్ల అంజి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా చిగురించింది. ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. దీంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక […]