10వ తరగతి పరీక్షల సమయానికి మరో అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ విద్యాశాఖ అధికారులు. ఇదిలా ఉంటే ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరు పేపర్లతో ని పరీక్ష జరగనుందని కూడా తెలిపింది విద్యాశాఖ.
ఇది కూాడా చదవండి: మెట్రోస్టేషన్ లో డెలివరీ.. తల్లీబిడ్డ క్షేమం!
ఇక తాజాగా మారిన పదవ తరగతి పరీక్షల సమయం ప్రకారం పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12: 45 వరకు నిర్వహించనున్నారు అధికారులు. కాగా మే 23 నుంచి జూన్ 1 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. తాజాగా తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.