చదువుకోవాలని ఉన్నా.. అందరికీ ఓ పట్టాన ఎక్కదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు.
అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది.
ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.
మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు.
విధి కొందరి పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తుంటోంది. గోరు చుట్టూ మీద రోకలి పోటు చందంగా పరిస్థితులు కల్పిస్తోంది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే ఓ మహిళ పరిస్థితి కూడా అలాంటిదే. చూడటానికి మహిళ అయినప్పటికీ.. మామాలూ మనుషుల్లా ఆమె తీరు లేదు
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు.
దేశంలో విభిన్న రకాల ఆహార పదార్థాల లభ్యత, దానికి తగినట్లుగానే జనాల ఆహారపు అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి. భోజన ప్రియులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంపుగా తింటారు.