టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి టీమిండియాకు పెద్దగా ఏదీ కలిసి రాలేదు. తాజాగా విండీస్ తో టీ 20 సిరీస్అ ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేసాడు.
స్టార్ ప్లేయర్లు లేకుండానే రెండో వన్డేలో బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్య పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వన్డే కి ముందు ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేసాడు.
భారత్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు మ్యాచ్ ఆడితే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ప్రపంచ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది! అయితే ఇది సాధ్యపడాలంటే ప్రత్యర్థి జట్టులో ఆ అటగాడు ఉండటం తప్పనిసరి.