వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి విదితమే.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి కేరళలోని ఓ దేవాలయంలో దేవుడికి నైవేద్యం వండారు. అందరిలానే సాధారణ గృహిణిలా ఆమె కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టారు. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు.
కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.
భారత జట్టుకు నిరసన సెగ ఎదురైంది. ఆస్ట్రేలియాతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్కు తిరువనంతపురం చేరింది. ఈ సమయంలో అభిమానుల నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో “బాహు.. బాహు..” అనే నామస్మరణ ఎలాగో.. “సంజూ.. సంజూ.. ” అంటూ అలా మార్మోగిపోయింది. అభిమానుల నినాదాల నడుమ ఆటగాళ్లు కూడా చేసేదేమిలేక మిన్నకుండిపోయారు. ఆ వివరాలు.. టీ20 వరల్డ్ కప్ కు ముందు […]
ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్లు.. అదే ఫీల్డ్ లో ఉన్న వాళ్లను వివాహం చేసుకోవడం కొత్తేం కాదు. అలాగే రాజకీయాల్లోనూ ఓ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అందులో వింతేమీ లేదు. కానీ, వారి పెళ్లి పిలుపు మాత్రం దేశవ్యాప్తంగా పొగడ్తలు, ప్రశంసలు అందుకుంటోంది. అంతగా అందులో ఏముంది? అసలు వాళ్లు అంత ఆదర్శంగా ఏం చేయబోతున్నారో చదివి తెలుసుకోండి.. ఆర్య రాజేంద్రన్.. ఈమె కేరళలోని తిరువనంతపురం మేయర్. రెండేళ్ల క్రితం ఈమె పేరు […]
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపరిపీల్చుకుంటున్నారు. దీంతో కరోనా సెకండ్ వేవ్ బలంగా పుంజుకోవడంతో ఎంతో మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను విధించాయి. కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్డౌన్ను ఎత్తేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక అన్ని రాష్ట్రాలు ఒకలా ఉంటే కేరళ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు అందుగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ […]