మహారాష్ట్రలో ఉన్నసాయినాధుని ఆలయం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి ఓ రచ్చతో వార్తల్లో నిలిచింది. ఉగ్రవాదులు ముప్పు ఉందన్న కారణంగా.. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత నివ్వాలని సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ..
మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆనందంగా మన కళ్లముందు తిరిగిన వారు ఉన్నట్టుండి మృత్యువడిలోకి చేరుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల విహారయాత్రల్లో విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు చనిపోయారు. సాయిబాబా దర్శనం కోసం మహారాష్ట్రలోని థానే నుంచి 50 మంది భక్తులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఫుల్ స్పీడుతో దూసుకొచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. నాసిక్-షిరిడీ నేషనల్ హైవే మీద పఠారే సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్లో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో […]
భారత దేశంలో ఎన్నో గొప్ప గొప్ప దర్శనీయ స్థలాలు.. దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో షిరిడీ ఒకటి. షిర్డీ సాయిబాబా దర్శనం కోసం ప్రతిరోజూ లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. బాబాని దర్శనం చేసుకొని ప్రార్ధనలు చేస్తుంటారు. సాయి బాబా తన బోధనలతో హిందూ.. ముస్లిం సాంప్రదాయాలను పాటించారు. సాయిబాబా అల్లా మాలిక్.. సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు.. అందరికి దేవుడు ఒక్కడే అని ఆయన ప్రజలకు భోదించేవారు. ఆయన బోధనలలో ప్రేమ, కరుణ, […]
సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు […]
కోరిన కోర్కెలు తీర్చి, కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్రమైన షిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి ఆయన్ను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన్ను దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్నవి వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సాయి బాబా దివ్హ్యలీలలు అపూర్వం అమోఘం, అయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే అయన అనుగ్రహం పొందాలంటే […]