తెలంగాణ లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
దేశం ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కులం కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి.. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు కులం ప్రస్తావన లేకుండా ఉండలేరు.
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్ష తేదీలను ప్రకటించడమే కాకుండా.. వేసవి సెలవులపై కూడా ప్రకటన జారీ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లాలంటే 7 గంటల నుంచి ఉరుకులు పరుగులు పెట్లాల్సి వస్తుంది.. వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతుంటారు.
విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులకు సంబంధించిన విషయాలపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది.
వేసవి కాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. పాఠశాలల సమయాన్ని ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు తగ్గించింది. కరోనా కారణంగా ఇప్పటికే పాఠశాలలు ఆలస్యంగా తెరిచారు. అందువల్ల మరో నెల రోజుల పాటు […]
Ponytail Ban : జపాన్లోని స్కూళ్లు పోనీ టేయిల్ను బ్యాన్ చేశాయి. ఇకపై అమ్మాయిలు ఎవరూ పోనీ టేయిల్తో స్కూళ్లకు రాకూడదని ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఆంక్షలు అంతటితో ఆగలేదు.. అమ్మాయిలు కేవలం తెల్ల రంగు అండర్వియర్(లోదస్తులు) మాత్రమే వేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోనీ టేయిల్ను బ్యాన్ చేయటానికి ఓ కారణం ఉందట.. పోనీ టేయిల్ వేసుకున్న అమ్మాయిల మెడ సొంపులు అబ్బాయిల్ని రెచ్చగొట్టి వారిలో కామోద్రేకం కలిగేలా చేస్తాయట. ఇందు కారణంగానే స్కూళ్లు […]