దేశంలో అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారు, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో ప్రత్యక్ష మవుతుంది. అలా నెటింట్లో కనిపించి వీడియోల్లో, వార్తల్లో కొన్ని మనకు మాములుగానే కనిపించిన మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరు యువత చేసే విన్యాసాలు అందరిని అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా ఓ యువకుడు చేసిన సాహసం అందరిని షాక్ కి గురి చేసింది.
ఒక విద్యార్థికి చదువుకోవాలంటే ఏం కావాలి? బడి, పుస్తకాలు, ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుంది. కానీ ఒడిశాలోని గంజాం జిల్లా పిల్లలకి ఈత కూడా రావాలి. ఎందుకంటే వారు బడికి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. ‘ఏటికి ఎదురిదాలి’అన్న సామెత వారికి సరిగ్గా సరిపోతుంది. కింద ఫొటొలో కనిపిస్తున్న విద్యార్ధులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం.. ఒడిశాలోని గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ లో వంతెన లేకపోవడంతో విద్యార్ధులు […]
మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఊహించడం, అంచనా వేయడం కష్టం. ముందు జాగ్రత్తలు పాటించి కొన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి విపత్తుల వంటి వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇక మరి కొన్ని ప్రమాదాలను చూస్తే.. వామ్మో.. ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. స్నానం చేయడానికని చెప్పి.. ఓ వ్యక్తి నదిలోకి దిగాడు. […]
చేపల వేట.. అంటే అందరికి సరదా. 15 ఏళ్ల జార్జ్ టిండేల్ తన 52 ఏళ్ల తండ్రి కెవిన్ సరదాగా ఇలాగే చేపల కోసం నదిలోకి వెళ్లారు. అయితే.. వారు అనుకున్న అన్ని చేపలు మాత్రం లభించలేదు. కానీ.., తాము నదిలోకి వేసుకెళ్లిన బోటుకి ఓ పెద్ద అయస్కాంతాన్ని కట్టి నదిలోకి వదిలారు. వారు ఒడ్డుకి చేరుకుని చూడగానే.. ఆ అయస్కాంతంకి ఓ పెద్ద బాక్స్ తగులుకుని ఉంది. తండ్రి కెవిన్ కి అది కేవలం ఐరన్ […]
గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ తుఫాన్ వల్ల ఆస్తి నష్టమే కాకుండా పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ చోట ప్రయాణికులు ఉన్న బస్సు నదిలో కొట్టుకుపోయింది. యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం […]