నెగెటివ్ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సునిశిత్. ఇటీవలే చరణ్ సతీమణి ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్.. తాజాగా మరో టాప్ హీరో ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు.
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ నటనలో తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్ టూ హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్చరణ్ ఇటీవలే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు రామ్ చరణ్. పాల్గొనడమే కాదు.. అదే సమ్మిట్లో జపాన్ పై తనకున్న ప్రేమను కాస్త హ్యూమరస్గా చెప్పే ప్రయత్నం చేశారు.రామ్ చరణ్ దంపతులు త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్ కామెంటే చేశారు.
రామ్చరణ్కు అరుదైన గౌరవం దక్కింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు గాను ఆయనకు ఆహ్వానం అందింది. సినీ పరిశ్రమ నుంచి కేవలం రామ్చరణ్కు మాత్రమే ఈ అవకాశం దక్కింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంలోని సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం .
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించింది.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సామాన్యులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీాలు గా మారిపోతున్నారు. మరికొంతమంది తమ వింత ప్రదర్శనలు, కాంటవర్సీలు క్రియేట్ చేస్తూ పబ్లిసిటి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
ఉపాసన ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా ఓ అద్భుతమైన ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.