హీరో శర్వానంద్ పెళ్లి శనివారం రాత్రి 11 సమయంలో జరిగింది. ఆయన ఏపీకి చెందిన రక్షిత రెడ్డి మెడలో మూడుముళ్లు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
హీరో శర్వానంద్ మరికొన్ని గంటల్లో రక్షిత మెడలో తాళి కట్టబోతున్నారు. జైపూర్లోని ఓ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం వీరి సంగీత్కు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
సెలబ్రిటీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఖర్చుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
మొన్నటి వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా ఉన్న శర్వానంద్ సైతం.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో 5 నెలల క్రితం నిశ్చితార్థం చేసుకుని ఆ జాబితా నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే వీరిద్దరూ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ స్టార్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అనేక భిన్నమైన సినిమాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అతడు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం శర్వానంద్ పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరైనా శర్వానంద్.. త్వరలో వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే […]