సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి వేలాదిమంది ప్రజలు తమ నిరసనను తెలియజేస్తూ రోడ్డెక్కారు. రోజులు గడుస్తోన్నప్పటికీ.. సంక్షోభ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహానికి లోనై ఈ ఆందోళనకు దిగారు. భద్రత వలయాన్ని సైతం లెక్కచేయకుండా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు. ఇది జరిగిన కాసేపటికే.. నిరసనకారులు గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్నస్టేడియం […]
telangana news : ప్రేమకు.. ఆకర్షణకు మధ్య ఆడ,మగ జీవితాలు నలిగిపోతున్నాయి. ప్రేమలో ఇద్దరి మధ్యా ఆకర్షణ ఉండటం మామూలే.. పెళ్లి తర్వాత ఆ ఆకర్షణ ఇద్దరి మధ్యా విడదీయరాని బంధంగా మారితే పర్లేదు.. కానీ అలా జరగకుండా పెళ్లి తర్వాత ఆకర్షణ తగ్గిపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలిసి వస్తుంది. అక్రమ సంబంధాలు, విడాకులు.. ఆడకు మగపై ఇష్టం లేకపోవటం.. మగకు ఆడంటే ఇష్టం లేకపోవటం.. ఇలా ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. వరంగల్ […]
కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం.. తెలంగాణకు వ్యాపించింది. హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని టిబ్బీ కాలేజీ విద్యార్థులు హిజాబ్ కు మద్దతుగా నిరసనలు తెలిపారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. ఇక కర్ణాటక ఉడుపిలో ప్రారంభమైన హిజాబ్ వివాదం రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఈ వివాదం కాస్త హింసాత్మకంగా మారడంతో.. రెండు మతాలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఫలితంగా కర్ణాటక వ్యాప్తంగా కాలేజీలు, విద్యాసంస్థలు రణరంగాన్ని […]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే […]
ఉద్యోగులు పంతం నెగ్గించుకున్నారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ […]
Nellore Locals Opposed Anandaiah Corona Medicine Distribution కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఆయన స్వగ్రామంలోని ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఆనందయ్య ఇంటి ముందు ధర్నాకు దిగి.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు […]
హుజూర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం అధికారులు ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా.. టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021, డిసెంబర్ 24 నుంచి హుజూర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విగ్రహాలను పునః ప్రతిష్టించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాలు పెట్టేదాక […]
‘బిగ్బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ‘బిగ్బాస్’ షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. అయితే, ఈ షో వల్ల జనాలకు కలిగే ఉపయోగమేంటి? అని కొంతమంది మేధావుల ప్రశ్న. లేటెస్ట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో విశ్వ ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్ […]