ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది కేవలం రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏదేని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు పాలసీదారులు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది.
‘ఏడాదికి 20 రూపాయలు కడితే చాలు.. 2 లక్షల రుపాయల ప్రమాద బీమా..’ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్బీవై) పథకం ద్వారా ఈ భీమా అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆపద వేళల అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్బీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయల బీమాను, శాశ్వత పాక్షిక్ష అవిటితనానికి లక్ష రూపాయల బీమాను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి […]
పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉన్న మనదేశంలో సామజిక భద్రత పథకాలపై ఆసక్తి ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకం. అంటే పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. కేవలం ఏడాదికి రూ. 20 ప్రీమియంతో భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. ఆ వివరాలు.. కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి అనుకోకుండా […]
మనిషి జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఈ నిమిషం ప్రాణాలతో ఉన్న వ్యక్తి.. మరు నిమిషంలో ఉంటాడో.. ఉండదో చెప్పలేని రోజులు. ఇక దురదృష్టవశాతు కుటుంబ పెద్ద మృత్యువాత పడితే.. వారి పరిస్థితి అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునేది బీమా. అయితే సమాజంలోని ప్రతి ఒక్కరికి ఈ బీమా పాలసీలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో అట్టడుగు వర్గాల వారిని, తక్కువ ఆదాయం గల వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2015 లో […]
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మోదీ […]
బిజినెస్ డెస్క్- కరోనా లాంటి క్లిష్ట సమయంలో చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన కుటుంబాలు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అందుకే ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆర్ధికంగా అండగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అనేక పధకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైంది ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదవశాత్తు మరణించినా, అంగ వైకల్యం […]