ఇటీవల రైల్వే ఫ్లాట్ ఫామ్స్ వద్ద పలు ప్రమాదాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది ఎన్ని సూచనలు చేస్తున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. రన్నింగ్ ట్రైన్లు ఎక్కి జారిపోయి రైలు కింద పడి చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్డౌన్లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.
దూర ప్రయాణాలు చేసేవారు ఒకరికొకరు ఎంతో గౌరవించుకోవడం చూస్తుంటారు. కానీ ఈ మద్య విమానంలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు కర్ణాటకలో ఆర్టీసీ బస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
చాలా మంది ప్రయాణికులు చిల్లర విషయంలో గొడవ పడుతుంటారు. పెద్ద నోటు ఇచ్చినా, చిన్న నోట్లు ఇచ్చినా రూపాయి, 2 రూపాయల దగ్గర చిల్లర ఇవ్వాల్సి వస్తే కొంతమంది కండక్టర్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. దిగేటప్పుడు ఇస్తాలే అని వెనుక రాసి ఇస్తారు. చాలా మందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. అయితే మీకు తెలుసా? చిల్లర ఇవ్వకపోతే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చునని.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నా గానీ కొంతమంది మాత్రం మాట వినడం లేదు. పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవర్ పీకలదాకా తాగి యాక్సిడెంట్ చేశాడు. బస్సులో 42 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడేశాడు. అప్పుడొచ్చాడండి హీరో.
మనం ఎక్కడికో వెళ్లడానికి బస్సో, కారో ఎక్కాం అనుకుందాం. ఉన్నట్టుండి డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు అనుకుందాం.. అప్పుడు వెంటనే కలిగే ఫీలింగ్ భయం. ఇక డ్రైవింగ్ రాని వారు ఉంటే.. ఆ భయంతో గుండె ఆగిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలాంటి సమయాల్లో మనల్ని కాపాడేది సమయస్ఫూర్తి, ధైర్యం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. తాజాగా విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. పైలెట్ స్పృహ తప్పిపడిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతడు మేలుకోలేదు. పరిస్థితి […]
గత కొంత కాలంగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. బంగారం రేటు ఎంత ఉన్నా వినియోగదారులు పోటీ పడీ మరి కొంటున్నారు. అందుకే దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం కొంత మంది కేటుగాళ్లు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. దొంగతనంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఎన్నో సార్లు కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్లో రెచ్చిపోతున్నారు. తమ శరీరఅవయవాల్లో గోల్డ్ను పెట్టుకుని వచ్చి అడ్డంగా […]