మీరు నిత్యం ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం సాగిస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జంట నగరాల నుండి నగర శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంఎంటీఎస్ సేవలను పెంచింది. మరియు ఉన్నవాటిని పొడిగించింది.
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు వేసినప్పటికి.. ఉపయోగం లేకుండా పోతుంది. ఈ క్రమంలో ఓ ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నారు భక్తులు. అదే జరిగితే.. హైదరాబాద్ టూ యాదాద్రి ప్రయాణం చాలా సులభం కానుంది. ఆ వివరాలు..
హైదరాబాద్లో బస్సులు, మైట్రో, ఎమ్ఎమ్టీఎస్ రైళ్ల మీద ఆధారపడి కొన్ని లక్షల మంది తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఒక్క పూట వీటి సర్వీసులు నిలిచిపోయినా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది మూడు రోజులు పాటు ఆ రైళ్లు రద్దు కావటం ఇబ్బందికరమే..
హైదరాబాద్ మహానగరం బోసి పోయింది. కరోనా లాక్ డౌన్ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతా సంక్రాంతి పండగ వేళ ఊరికి ప్రయాణమవుతున్నారు. చాలా మంది ఇప్పటికే నగరం దాటేయగా.. సెలవులు దొరకని వారు ఇవాళ్టి వరకు ఆగినట్లు ఉన్నారు. బస్ స్టేషన్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో జాతర వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాకిచ్చింది. జనవరి 13, 14వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నలు మూలాలనుంచే కాక దేశ నలుమూలలనుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో జనం దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి వెళ్లటానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బస్సులు నడుపుతున్నా అవి సరిపోవటం లేదన్న […]
ప్రమాదాలు ఎప్పుడు ఏ సమయంలో.. ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. ఇక అక్కడ ప్రమాదం జరగబోతుంది.. అని తెలిస్తే! మనం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. పరుగులు పెడుతూ.. మన ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తాం. తమ ప్రాణాలను దక్కించుకోవాలని ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఒక్కసారిగా MMTS రైళ్లో నుంచి భారీ శబ్దాలు రావడంతో.. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇండియన్ […]
Hyderabad: నగరంలోని హైటెక్ సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతూ ఓ ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద రాజప్ప, శ్రీను, కృష్ణలు రైలు పట్టాలు దాటుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కన రైలు వస్తోందన్న సంగతి కూడా వారు గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్ రైలు వారిని […]
భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా […]