‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు.
సీమా, జూలీ, అంజు, పోలాక్ బార్బరా ఈ మహిళలంతా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కోసం స్వదేశాలను వీడి పరాయి దేశాలకు పరుగులెత్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మాటల ముచ్చట్లు కలిపి, ఆపై ప్రేమ వ్యవహారం నడిపి
మోసం చేసే వాడిదే కాదూ.. మోసపోయే వాడిదే తప్పు అన్న చందంగా తయారయ్యింది నేటి తీరు. ఇక అమ్మాయిలతే కిలేడీలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంలో అబ్బాయిలను ఏ మాత్రం తీసిపోవడం లేదు.
ప్రేమించేదాక అమ్మాయిల వెంట పడటం, నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రేమించాక కొన్నాళ్లు కలిసి తిరగడం, ఆ తర్వాత మొహం చాటేయడం కొంత మంది యువకులకు పరిపాటిగా మారిపోయింది. మోసం చేసిన ప్రేమికుడు పట్ల ప్రియురాలు ఏం చేసిందంటే..?
ఈ మద్య కొంతమంది యువకులు యువతులను ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. యువకుల చేతిలో మోసపోయిన యువతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.. కొంతమంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రేమను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి చూపించిన కపట ప్రేమకు మోసపోయానని ఓ యువతి కన్నీరు పెట్టుకుంటోంది. ప్రేమించే వరకు వెంటపడి ఆ వ్యక్తి.. తీరా నమ్మిన తర్వాత ఆరేళ్లుగా ఆమెతో కలిసి తిరిగాడు. తాజాగా ప్రేమించిన యువతిని కాదని వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది.
కతర్ పాప.. తొలుత టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. తర్వాత యూట్యూబ్ లో వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఇప్పుడు తనను ప్రేమ పేరుతో వాడుకుని గర్భవతిని చేశాడు అంటూ తన లవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది