ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్ల వాడకం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది.. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచారు. దీంతో ఇప్పుడు ఏపీ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాలను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. జిల్లాల పెంపు పరిపాలన సౌలభ్యం కోసం అన్నారు. ఆంధ్రప్రదేశ్ […]
తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో అంచెలంచెలుగా పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. కేవలం వెండి తెరపై ఎంటర్ టైన్ మెంట్ కే పరిమితం కాకుండా.. 20 సంవత్సరాల నుంచి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంత్రి ప్రాణాలు పోయాయి. ఎంతో మంది సమయానికి ఆక్సీజన్ అందక ఇబ్బందులు పడ్డారు. వారికోసం చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను ఇరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. అంతే కాదు […]
ఈ-రూపీ ఆవిష్కరణ!.. డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు… గూగుల్ పే, ఫోన్ పే అవసరం లేదు… నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి. ‘ఈ-రూపీ’ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. […]
డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా మరో దుస్సాహసానికి పాల్పడింది చైనా. ఇండియా సరిహద్దులోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్ ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు […]
బాలీవుడ్లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. […]
గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది.పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు. అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదే రోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 1972 సవంత్సరం జూన్ 5న స్వీడన్లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ […]