కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడి.. తాను చక్రం తిప్పుతానని భావించిన జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది ఇలా ఉండగా ఎన్నిలక రిజల్ట్ రోజునే ఆయన భార్య హీరోయిన్గా సినిమా ప్రారంభం కావడం విశేషం. ఆ వివరాలు..
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. మహిళల కోసమే ప్రత్యేకమైన పథకాలు మ్యానిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఓ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తూ మ్యానిఫెస్టోను రూపొందించింది. అందులో పలు హామీలను గుప్పించింది. ఇంతకు ఆ పార్టీ ఏంటంటే..?
కరోనా కష్టకాలం తర్వాత నిత్యాసర సరుకుల ధరలు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోయాయి. ఇక వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి దాటిపోయింది. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.