జనాలు ఎండాకాలంలో శీతల పానియాలు, శీతల పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. మండుటెండల్లో ఐస్ క్రీం వంటి పదార్థాలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. సుర్రుమనిపించే వేసవిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీం లను ఇష్టంగా తింటుంటారు. తక్కువ ధరల్లో లభిస్తాయి కాబట్టి ఐస్ క్రీంలను కొనడానికి వెనకాడరు. కానీ ఇప్పుడు చెప్పబోయో ఐస్ క్రీం ధర వింటే కళ్లు తేలేస్తారు.
మీరు కాస్ట్లీ కార్లు చూసుంటారు, బైక్ లు చూసుంటారు, ఖరీదైన దుస్తులు కూడా చూసుంటారు. కానీ, కాస్ట్లీ ఐస్ క్రీమ్ చూశారా? లక్షల విలువజేసే ఐస్ క్రీమ్ ఒక టుందని మీకు తెలుసా? అవునండి.. ఒక ఐస్ క్రీమ్ ధరతో మీరు కారు కొనేయచ్చు. మరి.. దాని వివరాలేంటి? ఎందుంకత ప్రత్యేకమో? చూసేయండి.
కుటుంబంలో గొడవలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అలానే కొన్ని కుటుంబాల్లో ఆడబిడ్డలకు, ఇంటి కోడలకి మధ్య మనస్పర్ధల కారణంగా వాగ్వాదం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గొడవలు ప్రాణాలను కూడా బలి తీసుకుంటాయి. తాజాగా కేరళలో దారుణం చోటుచేసుకుంది.
ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడిని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం. కొందరు పిల్లలు అయితే రోజు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కల్తీరాయుళ్లు నాసిరకం ఐస్ క్రీమ్స్ ను తయారు చేసి.. సప్లయ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కల్తీ ఐస్ క్రీమ్స్ కలకలం రేపింది.
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనివి తీరదు. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే కాబట్టి. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఆ ప్రేమ మరింక ఎక్కడా దొరకదు. అందుకే అమ్మ ప్రేమను అమృతంతో పోలుస్తారు. ఇక తాను పస్తులుండి అయినా సరే.. బిడ్డకు కడుపునిండా భోజనం పెడుతుంది తల్లి. తన కోసం ఓ పది రూపాయలు ఖర్చు చేయాలన్నా ఆలోచిస్తుంది. అదే బిడ్డల కోసమైతే.. ఎంత ఖర్చుకైనా […]
విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్స్ వీరులకు ప్రధాని మోడీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మోడీ అథ్లెట్ల కృషిని కొనియాడారు ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆట వస్తువులను మోడీకి అందించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుతో ఒలింపిక్స్కు బయల్దేరే ముందు ఇచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకున్నారు. ఒలింపిక్స్ ఆటలకు సన్నద్ధమైన పీవీ సింధు తమ డైట్ లో ఐస్ క్రీమ్ తీసుకునేది కాదు. ఆ విధంగా చాలా రోజుల […]
న్యూ ఢిల్లీ- జపాన్ రాజధాని టోక్యోలో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో భారత అథ్లెట్ లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జపాన్ లోని టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ ఒలింపిక్స్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత్ కు చెందిన కొంత మంది స్టార్ క్రీడాకారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వార మాట్లాడారు. స్టార్ షెట్లర్ పీవీ సింధుతో […]