ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకి బ్యాడ్ టైం నడుస్తుంది. తాజా సమాచార ప్రకారం వైస్ కెప్టెన్ నుంచి హార్దిక్ నుంచి తప్పించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచులో టీమిండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. ఈ ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్యనే అని అందరూ అంటున్నారు. ఈ విషయంపై హార్దిక్ ఏం చెప్పాడంటే..?
భారత్తో సిరీస్ ఆడితే చాలని చాలా దేశాల క్రికెట్ బోర్డ్లు ఎదురుచూస్తుంటే.. వెస్టిండీస్ మాత్రం సుదీర్ఘ పర్యటనలో కనీస ఏర్పాట్లు చేయలేక తిప్పలు పడుతోంది.
వెస్ట్ ఇండీస్ తో జరిగిన 3వ టీ20 వరల్డ్ కప్ లో సిక్స్ కొట్టడమే ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేసిన తప్పు. అదేంటి సిక్స్ కొడితే కేరింతలు కొడతారు కదా.. మరి హార్దిక్ నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే.. అందులో స్వార్థం ఉంది. అందుకే కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోమని హార్దిక్ కి సలహా ఇస్తున్నారు.
హార్దిక్ పాండ్యాపై నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే చేసిన తప్పులు చాలవన్నట్టు.. నిన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో మరో తప్పు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో హార్దిక్ నువ్వు మారవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా సారథ్యమే అని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా విండీస్ హిట్టర్ పూరన్ ఏమన్నాడంటే..
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. అయితే హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాల వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ పోయిందని మీకు తెలుసా?
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినా భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత జట్టులో ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్నారని.. వారికి ఛాన్స్లు ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు.