ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తరచు వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఓ యువకుడి విషయంలో వార్తల్లో నిలిచారు. అంతేకాక ఇటీవల నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ్ రెడ్డిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి నియోజకవర్గంలో అసంతృప్తి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును తెలుసుకునేందుకు “గడప గడపకు మన ప్రభుత్వం” అనేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లి.. ప్రజల నుంచి అభిప్రాయాలను […]
అసలు రాజకీయ నాయకులు అంటే.. కేవలం ఎన్నికల వేళ మాత్రమే.. జనాల ముందుకు వస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక పత్తా ఉండరు. ఓట్ల వేళ.. ప్రజల వెంట తిరిగే నాయకులు.. ఆ తర్వాత పత్తా ఉండరు. మళ్లీ ఎన్నికల వేళ మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారు. అసలు ప్రభుత్వ తీసుకొచ్చిన పథకాలు ఏంటి.. అవి ప్రజలకు అందుతున్నాయా లేవా అనే విషయాలు నాయకులకు పట్టవు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం.. సంక్షేమ […]
సాధారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎక్కడి వెళ్లిన చుట్టూ పదుల సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తుంటారు. ఇక వారి కార్లలో అయితే ఉన్నత స్థాయి అధికారులు లేకపోతే వారి పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, వారి బంధువులను మాత్రమే కూర్చోనిస్తుంటారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అధికారులు, బంధువులు, నాయకుల కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తుంటారు. ఆ కోవకు చెందిన ఎమ్మెల్యేనే.. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. నడుచుకుంటూ వెళ్తున్న […]
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం ఎంతో గొప్పదని కితాబిచ్చారు. ప్రజా ప్రతినిధులు అనే వారు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. “కీప్ కాంటాక్ట్ విత్ ది పీపుల్. ఈ మధ్య గడప గడపకు ప్రభుత్వం అంటున్నారు ముఖ్యమంత్రి గారు సంతోషం. ఇంటి ఇంటికి వెళ్తున్నారు. వెళ్లాలి.. ఇంటి ఇంటికి వెళ్లాలి. ఎలక్షన్స్ అప్పుడు […]