దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస రైల్ ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు కారణాలు ఏవైనా.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంటున్నారు.
ఎండకాలం వచ్చిందంటే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. వేసవిలో విపరీతమైన ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి అవుతారు. సీతల పానియాలు, చల్లగా ఉండే ఏసీలు, కూలర్లు తో సేద తీరుతుంటారు. ఎండాకాలంలో అప్పుడప్పుడు భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు తరుచూ చూస్తుంటాం. రోడ్డు పై వెళ్తున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. దుకాణ సముదాయాల్లో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం చూస్తూనే ఉన్నాం.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠాశాలలో ప్రమాదం సంభవించింది. ప్రైవేటు స్కూలు నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంక్రాంతి సంబరాలు పేరిట గొల్లవిల్లి విజ్ డమ్ పాఠశాలలో భోగి మంటలు వేశారు. ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి పక్కనే ఉన్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మండుతూ ఉన్న మంటలపై పెట్రోలు పోయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బోరున […]
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు మేఘాల్లా ఆకాశాన్ని కప్పేశాయి. ఫర్నిచర్ షాప్ కావడంతో మంటలు ఇంకా త్వరగా వ్యాపించాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్ హస్తినపురంలోని ఓ ఫర్నీచర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా […]
గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో థియేటర్లో పెద్ద సినిమాల జోరు పూర్తిగా తగ్గిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లోకి పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీనివాస్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నందమూరి నటసింహం బాలకృష్ణని వెండితెరపై చూసిన ప్రేక్షకుల పూనకాలతో ఊగిపోయారు. అభిమానుల సందడితో థియేటర్లన్నీ సందడిగా మారాయి.. ఈలలు, చప్పట్లు, కేరింతలతో […]