ఆ గ్రామంలోని ఓ పిల్లగాడు.. తన తల్లి కష్టం చూడలేక.. ఏకంగా ఇంట్లోనే బావిని తవ్వాడు. ఈ విషయం తెలిసిన అందరు ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఆ వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 150మంది అస్వస్థతకు గురైన ఆస్పత్రులకు పరుగులు తీశారు. సికింద్రాబాద్ పరిధిలోని చింత బావి బస్తీలో 150 మందికి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు స్పందించారు.
మానవ మనుగడకు ఆధారం నీరు. శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలు, కలుషిత పదార్థాల నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఏదైనా అతిగా వినియోగిస్తే అనర్థమే అన్నట్లుగా.. ఈ నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.
ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీకి ఉన్న డిమాండ్ సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ లక్షల మంది వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. అయితే ఈ చాట్ జీపీటీ మీద వ్యతిరేకత కూడా లేకపోలేదు. దీనిని బ్యాన్ చేయాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు చాట్ జీపీటీ విషయంలో కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
నీరు, కరెంట్ ఈ రెండూ మనిషికి చాలా అవసరం. ఇప్పటికే కరెంటు వాడకానికి విద్యుత్ మీటర్ల ద్వారా ఎన్ని యూనిట్లు వాడితే అన్ని యూనిట్లకు యూనిట్ కి ఇంత అని చెప్పి బిల్ చెల్లిస్తున్నాం. అలానే ప్రభుత్వం ఇచ్చే నీటి సరఫరాకు కూడా ఏడాదికొకసారి పన్ను కడుతున్నాం. అయితే భూగర్భజలాలను (బోరు నీటిని) వాడుకునే వారు కూడా ఇక నుంచి డబ్బులు కట్టాలి. అయితే ఇది అందరికీ కాదు. కేవలం పరిమితి దాటి నీటిని వాడుకునే వారికి మాత్రమే. ఆ పరిమితి ఎంత? అనేది తెలుసుకోండి.
భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి గాలితో పాటు నీరు చాలా ముఖ్యం. నీటికోసం దేశాల, రాష్ట్రాల మధ్య యుద్ధాలు సైతం జరుగుతుంటాయి. అనేక ప్రాంతాల్లో నీటి కొరత అక్కడి వారిని తీవ్రంగా వేధిస్తుంది. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్తుంటారు. మనదేశంలోను అనేక ప్రాంతాల్లో నీటి కొరత ప్రధాన సమస్యగా ఉంది. గుక్కెడు నీళ్ల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎండిపోయిన బావిలో మహిళలు దిగడటమే నీటి కొరతకు నిదర్శనం. […]
హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి సమస్య కలవర పెడుతోంది. గుట్టల బేగంపేటలో కలుషిత తాగునీటి వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తాగునీరు కలుషితం అవుతున్నాయని సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ ఇల్లు కూల్చివేత! పాపం నడి రోడ్డుపై! మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర బస్తీలో కలుషిత తాగునీట సమస్య వల్ల భీమయ్య(27) ప్రాణాలు […]
రోజు తాగుతున్న నీటిని ఒక రోజు ప్రభుత్వ అధికారులు వచ్చి పరీక్షించారు. ఇక్కడి తాగునీటిలో పెట్రోలియం ఇంధనాలు అధికశాతంలో ఉన్నాయని నిర్ధారించారు. అంటే ఇన్ని రోజులు మేము మంచి నీళ్లు కావా? డీజిల్, కిరోసినా అని అక్కడి ప్రజలు షాక్ తిన్నారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన గ్రీన్ల్యాండ్కి సరిహద్దుగా ఉన్న కెనడాకి ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్లో చోటుచేసుకుంది. అక్కడి భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. […]
అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోకి చొరబడిన తాలిబన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో అప్ఘనిస్తాన్ వాసులంతా కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి ఏదో ఒక విమానం పట్టుకుని, ఆ దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు అప్ఘాన్వాసులను కాబుల్ ఎయిర్ పోర్టునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లోకి తాలిబన్లు ప్రవేశించినది మొదలు అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. దీనిని ప్రపంచమంతా మౌనంగా గమనిస్తోంది. ముఖ్యంగా కాబుల్ ఎయిర్పోర్టు వద్ద అఫ్ఘాన్ […]
తమిళనాడులో ప్రతీకార రాజకీయాలకు మళ్లీ తెరలేస్తుందని కథనాలు అల్లేసుకున్నారు. తమిళనాడు నూతన సారథి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఊరుకునేవారు కాదని భావించారు. కానీ స్టాలిన్ మాత్రం సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునుంచే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మోహమాటంగా స్టాలిన్ను శభాష్ అంటున్నాయి. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే దాన్ని కొనసాగిస్తున్నారు. జయలలితన పేరట వెలిసిన అమ్మ క్యాంటిన్లను తీసేయకుండా కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల వల్ల అన్నా డీఎంకేకు మంచి పేరు […]