తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: ఓటములు, అవమానాలు, కన్నీళ్లు దాటి.. నేడు మంత్రిగా! కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. బీజేపీలో […]
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యులు చేసిన పనికి ఆయన తీవ్ర మనోవేదకు గురయ్యారు. టెబుళ్లు ఎక్కటం, ఆపై అల్లరి పెట్టడం సభ నిబంధనలకు విరుద్దంగా ప్రవరిస్తున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో సభలోని కొందరు సభ్యులు సభా మార్యాదలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు అనే దేవాలయం లాంటి సభను ఇష్టమొచ్చిన రీతిలో సభా నియమాలకు నీళ్లొదిలారని అన్నారు. రాజ్యసభలో రైతుల సమస్యలపై చర్చ […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాకిచ్చింది. ఢిల్లీలో ఇటీవల 9 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హత్యపై ఇప్పటికీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హత్యకు గురైన తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వారిని ఓదారుస్తూ వారికి బాసటగా నిలిచాడు. ఇదంతా బాగానే ఉంది కానీ..ఇక్కడే ఓ తప్ప జరిగింది. వారితో కలిసి దిగిన […]
ప్రశాంత్ కిశోర్ హస్తం గూటికి చేరనున్నారా..? ఇప్పుడు ఇదే వార్త దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పదునైన వ్యూహాలు ప్రత్యర్ధికి చిక్కనివ్వకుండా ఓ ప్రముఖ వ్యూహకర్తగా వెలుగొందుతున్నాడు ప్రశాంత్ కిశోర్. తెర వెనుక ఉండి రాజకీయాల్లోకి కొత్త మార్గాన్ని తీసుకొచ్చాడు. పక్కా ప్రణాళికలతో శత్రువుని దెబ్బకొట్టడంలో ఆయన వ్యూహాలు అంతు చిక్కనివనే చెప్పాలి. ఆయన అడుగుపడితే విజయం తన దరికి చేరాల్సిందే. పార్టీ ఏదైన సరే, ముందున్నది బలమైన ఎవరైనా.. విజయాలు మాత్రం తన […]
విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ.915 కే ఫ్లైట్ టికెట్ను ఆఫర్ చేసింది. ఈ వార్తతో విమాన ప్రయాణికులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..ఇండిగో సంస్థ 15వ వార్షికోత్సవం సందర్భంగా విమాన ప్రయాణికులకు గొప్ప శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి26 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఈ ఆఫర్ను వర్తింపజేయనున్నారు. ఇక ఆగస్టు 4 నుంచి 6 మధ్య బుక్ చేసుకునే వారికి […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైకిల్పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పెరుగుతున్న ఇందన ధరలకు నిరసనగా ఆయన ఈ వినూత్నంగా నిరసన తెలియజేశారు. గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తరుపున కేంద్ర ప్రభుత్వంపై తన వినూత్న నిరసనను తెలియజేశారు. బీజేపీ-ఆర్ఆర్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వానికి ఇలాగైన ప్రజల కష్టాలు తెలుస్తాయనే ఉద్దేశంతో […]