రాజకీయ నేతల మధ్య పార్టీల పరంగా విబేధాలు ఉండవచ్చు. వ్యక్తిగతంగా మాత్రం వారి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. తెర మీద మాత్రమే పత్రిపక్ష, అధికార పార్టీ నేతలు అని ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో.. మాత్రం.. అందరూ మిత్రులగానే వ్యవహిరస్తారు. ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లలో కలిస్తే.. ఆత్మీయంగా పలకరించుకుంటారు. తాజాగా ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తో.. గుంటూరు టీడీపీ ఎంపీ, అమరరాజా గ్రూపు సంస్థల సీఎండీ గల్లా జయదేవ్ భేటీ […]
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం రూ.32 వేల కోట్లు పెట్టబుడులు పెట్టనుంది. రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి అదనంగా మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందొకొచ్చింది. దావోస్ లో ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని కలిసిన మైక్రోసాఫ్ట్ ఇన్ కార్పొరేటెడ్ ఆసియా విభాగం అధ్యక్షుడు అహ్మద్ మజహరి ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు […]
ఏపీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. వాటిని మంత్రులు సమర్థంగా తిప్పికొట్టడం కూడా చూస్తున్నాం. తాజాగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్కు ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదంటూ ప్రచారాలు చేశారు. పక్క రాష్ట్రానికి ఆహ్వానం తెలిపి.. మనల్ని మాత్రం పక్కన పెట్టారంటూ ఓ వర్గం వాళ్లు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు చేశారు. వాటిని ఏపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. నవంబర్ 25న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ […]
స్విట్జర్లాండ్, దావోస్ వేదికగా ప్రతి ఏటా జనవరి నెలలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశాలు జనవరి 16 నుంచి 20 వరకు.. ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు హాజరై తమ దేశాలకు, రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేలా […]
రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. పార్టీపరంగా ఉన్నప్పుడు.. దానికి సంబంధించిన నియమాలనే ఫాలో కావాలి. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం.. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోవాలి.. అందరితో కలిసి పోవాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ప్రైవేట్ లైఫ్లో అందరితో కలిసి పోవాలి. ఇదే సూత్రాన్ని తన నిత్య జీవితంలో పాటిస్తారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్. పార్టీ పరంగా నేతలపై ఘాటు విమర్శలు చేస్తారు.. కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరితో […]
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు గుడ్న్యూస్ చెప్పింది. దావోస్లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. ఈ నెల 19నుంచి 31వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని ఆయన తన పిటిషన్లో కోర్డుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి […]