అభివృద్ధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని.. ఆయా ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నాయి. ఫ్లై ఓవర్స్, రైల్వే వంతెనలు, రోడ్డు, రహదారులు వేయడం, ప్రాజెక్టుల కట్టడం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నాణ్యత లోపం కారణంగా కొన్నికట్టడాలు
ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
ప్రభుత్వం నిర్వహించే పనులు, కాంట్రాక్ట్లు అంటే జనాల్లో దాని నాణ్యత గురించి పెద్దగా మంచి అభిప్రాయం ఏం ఉండదు. ఎప్పుడో ఓ రోజు కుప్పకూలుతుంది అని బలంగా ఫిక్సవుతారు. మన దగ్గరనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అవినీతి లేని దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. మన దేశం, మన ప్రజల కోసం పని చేస్తున్నాం అనే భావన ఎవరిలో ఉండదు. ఎవరి లాభం వారు చూసుకుంటారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న ఓ […]
Adimulapu Suresh Collapsed With Health Problem: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్ కొన్ని రోజుల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. శనివారం (జూన్ 25) ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రి […]
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మనబడి నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో పనులే ముందుకు కదలడం లేదు. వారం రోజుల వ్యవధిలో రెండుచోట్ల స్కూళ్ల పైకప్పు పెచ్చులూడిపడటంతో నాడునేడు పనులపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. కర్నూల్ జిల్లా సి.బెళగల్ […]
రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. చిన్న గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి జమ్మూ వరకు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాలకు వరుణుడు సమన్యాయం చేశాడు. కంటిన్యూగా వర్షం పడడంతో ఢిల్లీ గల్లీలు తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. రహదారులు వాగులను మరిపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వానల కారణంగా నిన్న డెహ్రాడూన్లోని రాణీపోఖరి-రిషికేష్ జాతీయ […]
ఇంట్లోనుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరేది నమ్మకం లేకుండా పోయింది. వాహనంపై బయలుదేరితే ఈ నమ్మకం మరింత సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో రహదారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతదేశాన్ని అతలాకుతలం ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి 707 తెగిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలోని […]
ఎక్కడైనా రైలు గుద్దితే భవనం పడిపోతుంది. కానీ విచిత్రంగా రైలు స్పీడు ధాటికి రైల్వేస్టేషన్ కూలిపోవడం విడ్డూరమే కదా!. వేగంగా వెళుతున్న రైలు ధాటికి పక్కనే ఉన్న రైల్వే కార్యాలయం కూలిపోవడం గురించి ఎప్పుడూ వినివుండం. ఇటువంటి విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ – అసిఘర్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ అధిక వేగంతో వెళ్తుండగా వచ్చిన ప్రకంపనలకు చాందినీ రైల్వే స్టేషన్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో […]
రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ అరటి పండ్లు పచ్చగా నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంటాయి!! కానీ వాటి తొడిమలు ఆకుపచ్చగా ఉంటాయి. తింటేగానీ అవి ఇంకా పండలేదని తెలియదు. పచ్చి కాయలను పండ్లుగా కనిపించేలా చేసే ఆ మాయ పేరు – కాల్షియం కార్బైడ్! నిగనిగల విషంతో మాగబెట్టిన పండ్లు తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అందుకే కార్బైడ్ వినియోగాన్ని అరికట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రాష్ట్ర సర్కారు అలాంటివారిపై ఉక్కుపాదం మోపేలా జీవో కూడా జారీ […]