వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్- విశాఖ మధ్య వందభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.
చాలా మంది రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అప్పడప్పుడు జరిగే రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తుంటాయి. ఇప్పటికే అనేక రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా..తాజాగా ముంబై సమీపంలో ఓ రైలు ప్రమాదం జరిగింది.
సెంట్రల్ రైల్వేలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్. సెంట్రల్ రైల్వే అధికార పరిధిలోని వర్క్ షాప్స్/యూనిట్లలో 2422 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి.. దేశంలోని పలు క్లస్టర్స్ లో ఉన్న సెంట్రల్ రైల్వే […]
చాలా మంది యువత ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకు కోసం పట్టుదలతో నిత్యం శ్రమిస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. అలా ప్రభుత్వ నుంచి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా రైల్వేలోని స్టెనో గ్రాఫర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. […]
సినిమా తీయడం అనేది అంత ఆషా మాషి వ్యవహరం కాదు. సినిమా తెరకెక్కించాలంటే చాలా డబ్బు అవసరం అవుతోంది. దర్శకుని బట్టి, హీరోలను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అయితే చిత్ర బృందాలు వందల కోట్లు వెచ్చించి తమ సినిమాలోని సన్నివేశాలు అందంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధింత వ్యక్తి, శాఖల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. దీనికోసం కొంత మొత్తం లో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇండియన్ రైల్వే శాఖకు కూడా అలాగే […]
వైజాగ్ రైల్వే జోన్ విషయంలో ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిందా..? అంటే అవుననే జవాబు వచ్చింది. దేశంలో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇటీవల స్పష్టమైంది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం తేల్చేసింది. దేశంలో కొత్త రైల్వే జోన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం లేదని పార్లమెంటు సాక్షిగా.. బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జవాబిచ్చారు. ప్రస్తుతం మనదేశంలో […]
కదులుతున్న రైలును ఎక్కబోయిన మహిళ పట్టుతప్పి రైలు కింద పడబోయింది. ఇంతలో చిరుతలా దూసుకొచ్చిన ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ ప్రయాణికురాలి పక్కకు లాగేసింది. ఆమె ప్రాణాలను రక్షించింది. రెప్పపాటులో జరిగిన ఈ ‘గ్రేట్సేవ్ సీన్’ సీసీ టీవీ లో రికార్డ్ అయింది. ఈ వీడియోను సెంట్రల్ రైల్వే తమ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ లేడీ కానిస్టేబుల్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాండ్హర్స్ట్రోడ్ స్టేషన్లో గురువారం […]