కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గర్భిణి స్త్రీలకు రూ. 6 వేలు ఆర్థిక సాయంగా అందిస్తుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తల్లి మంచి ఆహారం తీసుకోవాలని వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తుంది.
దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. సొంత వ్యాపార రంగంలో రాణించాలనే వారికి ఇదే మంచి ఛాన్స్! కేంద్ర ప్రభుత్ం రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకు లోన్ అందించేందుకు ముందుకు వస్తుంది.
ఏ కారణం లేకుండానే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అయితే వాటి వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకు సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి డబ్బులు కట్ అవుతున్నాయో తెలుసుకోవాలి.
భారత ప్రభుత్వం అన్నదాతలకు వ్యవసాయంతో పాటుగా పశుపోషణను ప్రోత్సహించేందుకు ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనితో రైతుల ఆదాయ వనురును పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా ప్రభుత్వం అందజేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. నెలకు రూ. 8 వేలు ఖాతాల్లో జమ చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ఎవరు అర్హులో, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అర్హత కలిగిన వారికి అందిస్తుంది. గర్భిణీ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు వారి ఖాతాలో జమ చేస్తోంది.