గతే ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు.. ఈ నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంటారు.
గతంలో పెళ్లిళ్లు ఐదు రోజుల పాటు జరిగేవట. బంధు మిత్ర సపరీవారమంతా కదలి వచ్చేవారు. భాజా భజంత్రీలు, సన్నాయి మేళం, మైకు సెట్టులతో పెళ్లి ఇల్లు ఇట్టే తెలిసిపోయేది. ఆ తర్వాత పెళ్లి ఒక రోజు తంతుగా మారిపోయింది. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు మాత్రం పూటలో జరిగిపోతున్నాయి. బంధు మిత్రులు అవసరం లేదు. పెళ్లి కుమార్తె, కుమారుడు ఉంటే సరిపోతుంది. పోనీ ఆ పెళ్లిళ్లైనా పీటల వరకు చేరుతున్నాయా అంటే నమ్మలేని పరిస్థితి. ఈ మధ్యలో పెళ్లి […]
ప్రభుత్వం నిర్వహించే పనులు, కాంట్రాక్ట్లు అంటే జనాల్లో దాని నాణ్యత గురించి పెద్దగా మంచి అభిప్రాయం ఏం ఉండదు. ఎప్పుడో ఓ రోజు కుప్పకూలుతుంది అని బలంగా ఫిక్సవుతారు. మన దగ్గరనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అవినీతి లేని దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. మన దేశం, మన ప్రజల కోసం పని చేస్తున్నాం అనే భావన ఎవరిలో ఉండదు. ఎవరి లాభం వారు చూసుకుంటారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న ఓ […]
గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వరద ప్రభావంతో ఒక రైల్వే వంతెన శనివారం ఉదయం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా పంజాబ్, హిమాచల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. […]
గడిచిన వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు దేశంలో చాలా చోట్ల నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇటు తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి సైతం ఉగ్రరూపం దాల్చింది. దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు సహాయక సిబ్బందిని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు ఆకతాయిలు చేసే పనులు నిజంగా అవసరంలో ఉన్న వారికి […]
ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగలు పట్టపగలు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఎదుటి వారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా.. సెల్ ఫోన్లు, మనీ పర్సులు కొట్టేస్తున్నారు. కానీ, ఓ దొంగ ఎవరూ ఊహించని విధంగా రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో […]
తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్పూర్–విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ […]
Sukhtawa River Bridge: నాణ్యతా లోపం కారణంగానో, వయోభారం కారణంగానో బ్రిడ్జిలు కూలిపోయిన సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలానే జరిగాయి. తాజాగా, భారీ లారీ ప్రయాణించటం కారణంగా ఓ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మధ్య ప్రదేశ్, నర్మదాపురం జిల్లాలోని సుఖ్తావా నదిపై భోపాల్-నాగ్పుర్ హైవే బ్రిడ్జి ఉంది. సాధారణంగా ఈ హైవే బ్రిడ్జిపై వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఆదివారం 128 చక్రాలు కలిగిన ఓ […]
నగలు, డబ్బు, వాహనాలు, ఆఖరికి తినే పదార్థాలు కూడా దొంగతనం చేసే వారి గురించి విన్నాం. కొన్ని రోజులు క్రితం హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్ను కూడా ఎత్తుకెళ్లిన చోర శిఖామణుల గురించి చదివాం. కానీ ఇప్పుడు చదవబోయే దొంగతనం వార్త.. వేరే లెవెల్. ఇక్కడ దొంగలు ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు. ఆ వివరాలు.. ఈ వింత దొంగతనం బిహార్లో చోటు చేసుకుంది. రోహ్తాస్ జిల్లాలోని నస్రీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావర్ గ్రామంలో ఈ […]
మేఘాలను తాకే ఎత్తైన భవనాలను చూశాం.మేఘాల్లోంచి దూసుకుపోయే విమానాన్ని చూశాం. కానీ మేఘాలకు పైన నిర్మించిన బ్రిడ్జ్ని చూశారా? అది ఎక్కడో కాదు మన దేశంలోనే. మేఘాలపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీని పేరు చీనాబ్ బ్రిడ్జ్.ఈ బ్రిడ్జ్ ని జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో గల చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ సరికొత్త ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్టు చేశారు. మేఘాలపై చినాబ్ బ్రిడ్జ్ ఆర్చీ […]