మన ఇంట్లో జరిగిన తప్పుకు ఎదురింటి వారే కారణమని నిందిస్తూ వారిని శిక్షిస్తే ఎలా ఉంటుంది..? ఇదే జరిగింది బీహార్ లో. అకారణంగా ఓ మహిళను అత్యంత దారుణంగా, అమానవీయ రీతిలో దాడి చేసింది. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ తెలియదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు..
పిల్లలందరూ ఒకేలా ఉంటారా? ఒకరు బాగా చదువుతారు, మరొకరు యావరేజ్ గా చదువుతారు. ముఖ్యంగా కొంతమంది చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఒక టీచర్ బాలుడ్ని చచ్చేలా కొట్టాడు.
గాల్వన్ లోయలో చైనాతో రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో బీహార్ జవాన్ జై కిషోర్ సింగ్ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన తండ్రికి అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆయనపై దూషిస్తూ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ అమర జవాన్ తండ్రి చేసిన తప్పు కూడా పెద్దది కాదు. అతను చేసిందల్లా రెండేళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు గురించి ఆలోచించడం.
పోలీసులు ఎప్పుడైనా పోలీసులని లాకప్ లో వేయడం చూశారా? ఇలాంటి సిత్రాలు సినిమాల్లో జరుగుతాయి గానీ బయట జరిగే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఒక పోలీస్ మాత్రం తన కింద పని చేసే పోలీసులని లాకప్ లో వేసి తాళం పెట్టాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని నవాడా పోలీస్ స్టేషన్ కి ఎస్పీ గౌరవ్ మంగళ తనిఖీ చేయడానికి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో […]
బిహార్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఒక మహిళతో సహా ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లో సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. దాదాపు గంటపాటు పేలుళ్లు కొనసాగినట్లు […]
ఈ మద్య కొన్ని చోట్ల దొంగలు పోలీసులను, జనాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ మద్య దొంగలు మారణాయుధాలతో పట్టపగలే రెచ్చిపోతున్నారు. జ్యూవెలరీ షాపులు, బ్యాంకులను టార్గెట్ చేసుకొని పక్కా రెక్కీ నిర్వహించి సమయం చూసి దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఆ సమయంలో అడ్డం వచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన హజీపూర్ లో జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్లో వైశాలి జిల్లాలోని […]
ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగలు పట్టపగలు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఎదుటి వారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా.. సెల్ ఫోన్లు, మనీ పర్సులు కొట్టేస్తున్నారు. కానీ, ఓ దొంగ ఎవరూ ఊహించని విధంగా రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో […]