ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్ 8 కార్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇకపై ఈ 8 రకాల టాటా కార్లు కనిపించవన్నమాట. మరి ఆ కార్లు ఏంటో చూసేయండి.
ప్రస్తుతం మార్కెట్లో 130 నుంచి 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి. ఓలా 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుండగా.. కోమకి రేంజర్ 200 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రివోల్ట్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే టీవీఎస్ నుంచి 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్పోర్ట్స్ లుక్ ఈవీ స్కూటర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనం ఇంట్లో ఛార్జింగ్ పెడితే 4,5 గంటలు పడుతుంది. అదే ఛార్జింగ్ స్టేషన్లో అయితే గంట నుంచి గంటన్నర పడుతుంది. దీని వల్ల యజమానికి చాలా సమయం వృధా అవుతుంది. ప్రయాణ సమయం కూడా వృధా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేలా ప్రముఖ కంపెనీ సరికొత్త టెక్నాలజీని రూపొందిస్తుంది. ఇది కనుక మార్కెట్లో వస్తే కార్ల యజమానులకు నిజంగా పండగే.
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొనుగోలు చేస్తే మీకు రూ. 32,500 వరకూ ఆదా అవుతాయి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత అదనంగా మీ మీద భారం పడుతుంది.
పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో అందరి దృష్టి మైలేజ్ పైనే ఉంటుంది. అధిక మైలేజ్ ఇచ్చే బైకులు, స్కూటీలనే కొనుగోలు చేయాలని చూస్తారు. అలాంటి వారి కోసమే ఈ అధిక మైలేజ్ ఇచ్చే బైకులు, స్కూటీల జాబితా.
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బైక్ మీద రూ. 60 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇక దీన్ని ఛార్జ్ చేస్తే 180 కి.మీ. రేంజ్ ఇస్తుంది. గంటలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గరే సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. దీని అసలు ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అని అనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆఫర్. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఈవీ బైక్ మీద రూ. 36 వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి అనే వివరాలు మీ కోసం.