గత కొంతకాలంగా అడవుల్లో ఉండే మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ కూృర జంతువుల దాడుల్లో జంతువులే కాదు.. మనుషులు కూడా చనిపోతున్నారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి.
ఈ మద్య చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపించాలంటే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అంబర్ పేట్ ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటైన దంపతులు కొద్ది రోజుల్లో బేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కోర్టు వరకు వెళ్లి విడాలకులు తీసుకుంటున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. నడి రోడ్డుమీద అతడిని పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరి కొట్టింది కరాటే కళ్యాణి. ఈ ఘటనలో శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణి మీద దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె చేతిలో బిడ్డతో సహా కిందపడిపోయింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇక్కడ నెటిజనులను ఓ ప్రశ్న వేధిస్తోంది. అసలు కరాటే […]
భార్యాభర్తల గొడవలు.. వీటి గురుంచి చెప్పాలంటే టైం సరిపోదు. ఇద్దరి మధ్య ప్రేమ, , సఖ్యత, సర్దుకుపోయే గుణం.. ఇలాంటి లక్షణాలు ఉంటే ఎంతటి గొడవైనా సరే కాసేపటికి కలిసిపోతారు. లేదు.. నేనేందుకు సర్దుకుపోవాలి అనుకుంటే ఎంతటి చిన్న విషయమైనా వాదోపవాదనలు జరిగి చివరకి గొడవకు దారితీస్తుంది. మనం చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి కోర్టు వరకు వెళ్లారు. భరణం కోసం భార్య.. భర్త మీద కేసు వేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది […]
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. ఆయా సంస్థల సర్వర్లపై చొరబడుతూ సమాచారాన్నంతా తస్కరిస్తున్నారు. వాటిని డార్క్నెట్, డీప్వెబ్ తదితర వెబ్సైట్లలో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని విక్రయిస్తున్న కొందరు ఆ వివరాల సాయంతో వినియోగదారుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్ నేరస్థులు వారి వివరాలు సేకరించేందుకు సరైన రక్షణ వ్యవస్థలు లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో […]