నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ని న్యాయమూర్తి చదివి వినిపించారు. రఘురామరాజు కాలిపై గాయాలు ఉన్న మాట వాస్తవం. ఆయన ఎడమ కాలి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యి ఉంది. అలాగే.. కాలిపై ఉన్న అన్నీ ఎంకచ్ఛలు కూడా గాయాలు కాదు. రఘురా కృష్ణరాజు చాలా సంవత్సరాలుగా ఎడిమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు క్లైమ్యాక్స్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజుకో మలుపు తీసుకుంటూ వచ్చిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు కాస్త దుండుగుతనం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ.., సీఐడీ పోలీసులు తనని కొట్టారంటూ రఘురామరాజు ఆరోపించడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆ సంఘటన చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు […]
రఘురామ కృష్ణరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రఘురామ మెడికల్ రిపోర్ట్స్ కోర్టుకి అందకుండానే.., లీగల్ ప్రొసీజర్స్ జరగకుండానే ఆయన్ని గుంటూరు జైలుకు ఎలా తరలించారని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. దీనితో.. రఘురామ కృష్ణరాజుకి ఆర్మీ హాస్పిటల్ లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్స్ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి చేరాయి. ప్రభుత్వ […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో […]
ఏ ముహూర్తాన ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారో తెలియదు గాని.., అప్పటి నుండి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఎలాంటి నోటీసులు, వారెంట్ చూపించకుండా.., స్పీకర్ అనుమతి లేకుండా, ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. రఘురామ వర్గీయులు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. కానీ.., హైకోర్టు ఈ విషయంలో ఎక్కడా ప్రభుత్వవాన్ని ప్రశ్నించలేదు. ఇక రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ ని కూడా హై కోర్ట్ కొట్టేసిన విషయం […]
ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. నర్సాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా నిలిచిన రఘురామ ఎన్నడూ ఆ పార్టీ పట్ల విధేయత చాటుకోలేదు. పార్టీకి పక్కలో బల్లెంల వ్యవహరిస్తూనే వచ్చారు. కానీ.., ఇన్ని రోజులు ఈ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన జగన్ సర్కార్ మొదటిసారి ఆయనపై సిఐడి అస్త్రాన్ని సంధించింది. బెయిల్ రావడం కూడా చాలా కష్టమైన సెక్షన్స్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి తమ పంతాన్ని నెగ్గించుకుంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం […]
రఘురామ కృష్ణరాజు ను పోలీసులు కొట్టారా.. నిన్న రాత్రి విచారణ సందర్భంగా రఘురామ కృష్ణరాజు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.. అంటే అవుననే అంటున్నారు రఘురామ కృష్ణరాజు. తనను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని అయ్యన్న ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని రఘురామ లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న రఘురామ రిమాండ్ రిపోర్ట్ సబ్ మీట్ […]
ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ కు సవాలక్ష కారణాలు కన్పిస్తున్నాయి. ఆయన సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా చెస్తున్న ఆరోపణలు, గుప్పిస్తున్న విమర్శలు ఓ కారణమైతే.. జగన్ సర్కార్ పై రఘురామ కృష్ణరాజు వేస్తున్న కేసులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైంది అమూల్ డెయిరీ కేసు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవల్పమెంట్ ఫెడరేషన్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ […]
కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వినిపిస్తూ వచ్చిన పేరు రఘురామ కృష్ణరాజు. పేరుకి ఈయన వైసీపీ ఎంపీనే అయినా.. ఈయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయని రోజు లేదు. ఇందుకు తగ్గట్టే.. వైసీపీ నేతలు కూడా ఎంపీపై ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ.., రఘురామ గత కొన్ని రోజుల క్రితం వరకు ఎవ్వరిని వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు లేవు. కానీ.., గత వారం రోజుల్లోనే ఆయన విమర్శలు కొంత మేర హద్దులు దాటాయి. నాయకులపై […]