నేడు తల్లిదండ్రులు ఆలోచనలు మారుతున్నాయి. పిల్లల ఇష్టా ఇష్టాలకు విలువలు ఇస్తున్నారు. తాము ఈ అబ్బాయి/అమ్మాయిని ప్రేమించాం అని చెబితే ముందు మంకు పట్టు పడతారు కానీ.. ఆ తర్వాత పిల్లల కోసం వారి పెళ్లికి అంగీకరిస్తున్నారు.
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి.
అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.
ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు ఓ పోలీస్ అధికారి స్థాయికి ఎదిగారు. పెళ్లి ఫంక్షన్స్ కి, కర్మకాండలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించుకునే కుర్రాడు ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఎవరో తెలుసా?
రాజకీయాల పూర్తిగా స్వస్థి చెప్పి.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న నేత ఎన్ రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చేసిన ఆయన..తన స్వగ్రామంలో
మోసం చేసే వాడిదే కాదూ.. మోసపోయే వాడిదే తప్పు అన్న చందంగా తయారయ్యింది నేటి తీరు. ఇక అమ్మాయిలతే కిలేడీలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంలో అబ్బాయిలను ఏ మాత్రం తీసిపోవడం లేదు.
టీవీ సరిగ్గా పనిచేయకపోయినా.. రిమోట్ పై టపీ టపీ మని నాలుగు దెబ్బలు వేస్తారు. అంతేనా భార్యా భర్తల మధ్యలోనైనా, అన్నా చెల్లెల్ల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లోనైనా ముందుగా పగిలిపోయేది టీవీ రిమోట్. ఇంట్లో వాళ్లు మనకు నచ్చని చానల్ పెడితే ఏం చేస్తారు.. ముందుగా టీవీ రిమోట్ దాచేస్తారు.. కానీ ఓ ఘనుడు..
జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది
సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టంతోనే శ్రీకాకుళం జీఆర్ రాధిక ఐపీఎస్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించిన వారే. అయితే ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు చనిపోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర కొండ మీద ఉన్న గుడికి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘాటు రోడ్డులో కారు అదుపు తప్పింది. ఇది ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.