ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. కొందరు వైద్యులు మాత్రం వృతిలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది.
మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.
మూడు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు విధి ఆడిన వింత నాటకంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ వధువు.. విగతజీవిగా పడి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఓ విద్యార్థిని ఒక్కరోజు సెలవు తీసుకొని మరుసటి రోజు ఆలస్యంగా కళాశాలకు వచ్చినందుకు ఓ ఉపాధ్యాయురాలు ఒకటీ కాదు రెండు కాదు ఐదు రోజుల పాటు కళాశాల సమయంలో గంటల కొద్ది నిలబెట్టింది. దాంతో ఆ విద్యార్థిని కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాకి చెందిన ఓ విద్యార్థిని వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో బీకాం కంప్యూటర్ ఫైనలీయర్ చదువుతుంది. ఈ […]
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు, వేరే యువకుడితో ప్రేమలో ఉందన్న విషయాన్ని ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. పరువు – ప్రతిష్టల పేరుతో కూతురు ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు కుట్రపన్నాడు. అందుకు సుపారీ ఇచ్చి ముఠాను కూడా సిద్ధం చేశాడు. వారు కాస్తా పోలీసులకు దొరికిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ కు చెందిన […]
భార్య.. పేరుకి రెండు అక్షరాలే అయినా, ఒక జీవితం మొత్తానికి సరిపోయే తోడు ఆమె. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, పెళ్లయ్యాక తన సర్వస్వము భర్తే అని బతికేసే నిస్వార్ధ బంధం ఆమెది. పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరిగినా, భర్త దగ్గర ఎన్ని ఇబ్బందులు పడటానికైనా ఆమె సిద్ధంగా ఉంటుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనే శ్లోకాన్ని ప్రతి క్షణం నిజం చేస్తూ.. జీవించే ఆమె […]
వేములవాడ- ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ హైదరాబాద్లోనే తయారవుతున్నా మన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో 85 శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. కేవలం 15 శాతం వ్యాక్సిన్ డోసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు కొనుక్కోవాలని కేంద్రం నిబంధన పెట్టడం ఎంత మాత్రం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు కొవిడ్ టీకాలను ఎగుమతి చేయకుండా ఉంటే, మన ప్రజలకు టీకాలు […]